తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు..ఈ బిల్లుపై చర్చలో భాగంగా మాజీ మంత్రి.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారు. తాము చేసిన పని గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ మేము నోటిఫికేషన్లు […]Read More
Tags :singidi news
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం హాయాంలో కోర్టులోని పలు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియపై టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కేసులపై లీగల్ ఓపినియన్ తీసుకుని ఆగస్టు నెలాఖరి వరకు షెడ్యూల్ ఖరారు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తుంది. 6,100పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతను బ్యాంకును మోసం చేసిన చీటింగ్ కేసులో అరెస్టు చేశారు పోలీసులు.. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ తో కల్సి సినీ నిర్మాత షేక్ బషీద్ ఆ బ్యాంకును నలబై కోట్ల మేర మోసం చేశాడు. దీంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బషీద్ అల్లరే అల్లరి,మెంటల్ పోలీస్,నోటుకు పోటు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.. ఎవడ్రా హీరో అనే చిత్రంలో బషీద్ హీరోగా నటించారు. రాజంపేట పార్లమెంట్ […]Read More
అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో శ్రీలంక అత్యధిక మ్యాచుల్లో (105)ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతీ స్థానాల్లో బంగ్లాదేశ్ (104),వెస్టిండీస్ (101),జింబాబ్వే(99) జట్లు ఉన్నాయి.. ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓడిన జట్టు జాబితాలో కూడా శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ చేతిలో నలబై నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఇరవై మూడు సార్లు.. ఇండియా చేతిలో ముప్పై రెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు ఇరవై రెండు […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం … జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని .. చట్టఫరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ ఫారెస్ట్ పరిధిలోని వన్యప్రాణులను అక్రమరవాణా చేసే ముఠాను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్ చేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులపై.సిబ్బందిపై ఆ ముఠా దాడికి దిగింది. ఈ దాడిని డిప్యూటీ సీఎం ఖండించారౌ.. దాడికి పాల్పడినవారిపై […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194కోట్ల టెండర్లను దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న కానీ ఇంతవరకు రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ మొదలెట్టలేదు.. దాదాపు ఏడాదిగా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఏపీఈపీడీసీఎల్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి నోటీసులు […]Read More
టీమిండియా ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనతను సాధించారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్న రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ఘనతను సాధించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజమ్ ,షకీబ్,వార్నర్ (5)ను సమం చేశాడు స్కై.. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో స్కై ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అగ్రస్థానంలో మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ (7)ఉన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో స్కై సూర్య బౌలింగ్ […]Read More
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 1983 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. గతంలో ప్రీతి సుదాన్ యూపీఎస్సీ సభ్యురాలిగా కూడా పని చేశారు.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు పలు పదవుల్లో తన విధులను ప్రీతి నిర్వహించారు.Read More
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై చర్చపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ పై ఉగ్రరూపం చూపిస్తున్నారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కొత్త బట్టల కోసం వెళ్తే ఉన్న బట్టలు ఊడగొట్టుకున్నట్లు తాము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.. ప్రతి […]Read More
మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు లైంగికదాడి జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..రాష్ట్రంలోనినల్లగొండ – శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో బాధితురాలి తండ్రితో నిందితుడు దశరథ కలిసి పనికి వెళ్లేవాడు. పనిలో భాగంగా నిత్యం వారింటికి వస్తూ పోతున్న క్రమంలో ఒంటరిగా ఉంటున్న దివ్యాంగురాలిపై కన్నేశాడు. కుటుంబసభ్యులు పనికి వెళ్లిన విషయం తెలుసుకొని ఆ ఇంటికి వెళ్లిన దశరథ.. దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.వెంటనే నిందితుడిని […]Read More
