Tags :Sanju Samson

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ రికార్డు..!

సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెల్సిందే. అంతకుముందు సంజూ హైదరాబాద్ లో బంగాదేశ్ జట్టుతో జరిగిన టీ20లోనూ సైతం సెంచరీ చేశాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిమూడు స్థానాల్లో మెకియాన్, రోసోవ్, సాల్ట్ ఉన్నారు. మరోవైపు టీ20ల్లో ఇండియా తరపున రెండు శతకాలను నమోదు చేసిన తొలి వికెట్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం

బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఐదుపరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది ఫోర్లు.. ఐదు సిక్సర్లతో దుమ్ము లేపాడు . మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ 47బంతుల్లో 111పరుగులు చేశాడు. ఇందులో 11*4, 8*6 లు ఉన్నాయి. 15.3ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ శాంసన్ శతకం

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో శతకం సాధించాడు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 14ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయి 201పరుగులను సాధించింది. మరోవైపు సంజూ శాంసన్ 11ఫోర్లు.. 8సిక్సర్ల సాయంతో 45బంతుల్లో 111పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తగ్గకుండా ఆరు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో 33బంతుల్లో 71పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ శాంసన్ విధ్వంసం

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న అఖరి మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ సిక్సర్లు.. ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పదో ఓవర్లో సంజూ శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాది ఆ ఓవర్లో ముప్పై పరుగులను సాధించాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 11.1 ఓవర్లు పూర్తయ్యే సరికి 177 పరుగులను సాధించింది. సంజూ శాంసన్ 95(37), సూర్యకుమార్ యాదవ్ 64(27)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో సంజూ శాంసన్ ఊచకోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ లో అఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పోటి పడి మరి సిక్సర్లు.. ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తో సంజూ శాంసన్ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. మొత్తం 8ఓవర్లకు టీమిండియా 113/1 చేసింది సంజూ శాంసన్ […]Read More