ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో […]Read More
Tags :rk roja
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More
రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది […]Read More
ఏపీ మాజీ మంత్రి…వైసీపీకి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదు.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న నరేందర్ మోదీ ప్రధానమంత్రి అవుతారు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. కానీ ఏపీలో మాత్రం 40%ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి […]Read More
మీడియా మొఘల్ ..ఈనాడు గ్రూప్స్ ,రామోజీ ఫిఒమ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే.ఈ సంఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ మరియు టీవి రంగంలో విప్లవాత్మక మార్పును విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు. వారి సంస్థ ఉషాకిరణ్ లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట […]Read More
పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాళ్లనే ఓటర్లు ఓడించే రోజులు ఇవి. అలాంటిది పదవుల్లో ఉన్నామనో.. అధికారంలో ఉన్నామనో.. లేదా తాము మంత్రులమనో విర్రవీగుతూ బూతుల పురాణం చదివితే టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారనడానికి ఏపీలో తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సంఘటనలను చూస్తే ఆర్ధమవుతుంది. గత ఐదేండ్లలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు,సీదిరి అప్పలరాజు,జోగి రమేష్ లతో పాటు అనిల్ […]Read More
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి ఆర్కే రోజాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిగ్ షాక్ తగిలింది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో మంత్రి ఆర్కే రోజా వెనకబడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనుండి పోటి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మైదుకూరు టీడీపీ అభ్యర్థి […]Read More