రోజా సంచలన వ్యాఖ్యలు

 రోజా సంచలన వ్యాఖ్యలు

Loading

ఏపీ మాజీ మంత్రి…వైసీపీకి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఊహించలేదు..

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న నరేందర్ మోదీ ప్రధానమంత్రి అవుతారు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 40%ఓట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. కానీ ఏపీలో మాత్రం 40%ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మాత్రం పదకొండు సీట్లు వస్తాయి..

ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం కలుగుతుంది.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయచ్చని చాలా మంది నిరూపించారు.. ప్రపంచమంతటా బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ జరుగుతుంటే మన దగ్గర ఈవీఎంలతో జరుగుతుందని ఆమె అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *