తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత పదిహేను నెలలుగా ప్రభుత్వ సొమ్మును… తెలంగాణ ప్రజల కష్టార్జీతాన్ని హారిత కర్పూరంలా ఖర్చు చేస్తుంది. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై వార్శికోత్సవ సంబురాలంటూ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. ఇటు రాష్ట్రానికి కానీ అటు ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేని మిస్ వరల్డ్ పోటీలకు సుమారు యాబై నుండి అరవై కోట్ల రూపాయల […]Read More
Tags :Revanth Reddy Anumula
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. అయితే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో స్థానం ఆశిస్తున్న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మాత్రం హాజరు కాలేదు. మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డి విదేశాల్లో […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సీఎల్పీ సమావేశం ఈరోజు మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటలో జరిగింది. ఈ భేటీకి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తదితరులంతా తరలి వచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదవుల గురించి.. మంత్రివర్గ విస్తరణలో అవకాశాల గురించి ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు అంతా బహిరంగంగా తమకు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరూ ఎన్ని మాట్లాడిన ఇక్కడ నా నిర్ణయం.. పైన ఢిల్లీలోని జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్. ఎవరైన హద్దులు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికి నలబై సార్లు ఢిల్లీకెళ్లారు. ఢిల్లీకెళ్లిన ప్రతిసారి ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా బీజేపీకి చెందిన సీనియర్ నేతలు.. కేంద్ర మంత్రులను కల్సిన ఫోటోలు బయటకు వస్తాయి . తప్పా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ తో ఫోటో ఒక్కటి బయటకు రాలేదు. దీంతో రాహుల్ గాంధీ రేవంత్ […]Read More
సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.! రేవంత్ రెడ్డికి ఓ చట్టమా.!!
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కండల వీరుడు.. ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ జింకను వేటడారనే కారణంతో ఐదేండ్లు జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా మనకు తెల్సిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులతో కల్సి ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ […]Read More
ఈనెల మూడో తారీఖున తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ప్రతినిధులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు. కుల సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఏఐసీసీ అధ్యక్షులు […]Read More