Tags :ponguleti srinivas reddy

Breaking News Slider Telangana Top News Of Today

సహాపంక్తి భోజనం చేసిన సీఎం.. మంత్రులు…!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , కొండా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU విద్యార్థులను అవమానించిన మంత్రి పొంగులేటి..!

డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అడుగు భూమి కూడా తమ ప్రభుత్వం తీసుకోదు. గత ప్రభుత్వ పెద్దలు ఒక టీమ్ ను హెచ్ సీయూకి పంపి ఉద్యమాలు.. ధర్నాలు చేయిస్తున్నారు. ఓ ఫెయిడ్ బ్యాచ్ అక్కడ అరాచకం సృష్టిస్తుంది. గతంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఆ యూనివర్సిటీకు భూములను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆ మంత్రి అంతే ….అదో టైపు…!

ఆయనది ప్రభుత్వంలో రెండో స్థానం.. కేసీఆర్ పై కోపంతో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ధన బలం .. అంగబలం ఉపయోగించాడు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. వచ్చాక తీరా అధికారంలోకి రావడానికి కారణమైన ప్రజలను దూరం పెట్టాడు ఆయన. ఇంతకూ ఎవరూ ఆయన అని ఆలోచిస్తున్నారా..?. ఎవరో కాదు ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన ప్రస్తుత రెవిన్యూ అండ్ ఐఎన్పీఆర్ శాఖ మంత్రి వర్యులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం..!

ప్ర‌జాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ త‌ర్వాత మేధావులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొని, దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా, భూభార‌తి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకువచ్చాము..అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడంపై, హైదరాబాద్ లోని ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి.లో క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్..!

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గమైన పాలేరులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయ పాలెం మండలం పరిధిలో జల్లెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు భారీగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధినేత .. ఎమ్మెల్సీ తాతా మధు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా..?.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న బీజేపీ తెలంగాణలో తనదైన మార్క్ ను చూపెట్టబోతుందా..?.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాధ్ షిండే తయారయ్యారా..? .అంటే జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు టార్గెట్ గా బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయింది బీజేపీ పార్టీ..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దూకుడును ఎక్కడా బీజేపీ ప్రదర్శించలేకపోతుంది.దానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటికి షాక్..!

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ & ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో గట్టి షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని దుబ్బ తండా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబ్బల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చారు. దీనిపై స్థానికులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుకు సాగునీళ్లు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.15వేల కోట్లకు టెండర్..!

ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వo లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ ” కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి మరో నిదర్శనం. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము. ముందుగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు అందజేస్తాము.. ఒంటరి మహిళలు.. పూరి గుడెసెలు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తాము. సంక్రాంతి పండక్కి లోపు ఇందిరమ్మ […]Read More