Tags :Pawan Kalyan

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ జనసేన కూటమి లో లకలుకలు

ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉంద’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న సోమవారం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

పవన్ ,ప్రకాష్ రాజ్ ల మధ్య గొడవ ఏమిటి..?

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సీనియర్  నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే మీకెందుకు అంత కోపం అని జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఆయన మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు. అందుకే చెబుతున్నా. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది ఇందుకోసం కాదుగా. అడిగేవాడు ఒకడు ఉండాలి’ అని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ అంశంలో పవన్ తీరును ప్రకాశ్ రాజ్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్..?

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న భూములను సర్వే చేయించాలి..ఈ భూముల్లో ఏమైన అటవీ శాఖకు సంబంధించినవి ఉంటే నివేదికలు ఇవ్వాలని జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంబంధితాధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తాహసిల్దార్ క్షమారాణి సంచలనాత్మకమైన నివేదికను అందజేశారు. పర్యటించిన అనంతరం ఎమ్మార్వో క్షమారాణి మాట్లాడుతూ”డిప్యూటీ సీఎం పవన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అన్నచెల్లెల పంచాయితీలోకి పవన్ ఎంట్రీ..?

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ వివాదంలో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీచ్చారు. పంచాయితీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులకు సంబంధించిన భూములపై ఆరా తీయమని సంబంధితాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి,మాచవరం మండలంలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ సమక్షంలో మంత్రికి ఘోర అవమానం

జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకే చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో గుర్లలో అతిసార వ్యాధితో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం యొక్క వైపల్యం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది అని ప్రజలు తీవ్ర ఆగ్రహాం తో ఉన్నారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను.. మృత్యువాత పడిన వారి కుటుంబ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు .. బద్వేల్ ఉన్మాది దాడిలో చనిపోయిన యువతి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందిన వీడియోని మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.. రోధిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీకు విన్పిస్తుందా చంద్రబాబు..అనిత.. పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు.. వరుస మానభంగాలు..హత్యలు.. మహిళలపై దాడులతో ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారుRead More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కూరలో కరివేపాకు లాంటోడు..?

ప్రముఖ విలక్షణ నటుడు.. సీనియర్ నటుడు… ఏడు జాతీయ అవార్డుల గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ట్విట్టర్ అకౌంటులో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ ” పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుట్ బాల్ లాంటోడు.. రాజకీయం అనే ఆటలో ఆ ఫుట్ బాల్ ను ఎవరైన ఉపయోగించుకోవచ్చు.. మనకు కరీ బాగుండటానికి […]Read More

Sticky
Andhra Pradesh Breaking News National Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మదురైలో కేసు న‌మోదు అయ్యింది. త‌మిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇందుకుగాను మదురైలోని క‌మిష‌న‌రేట్‌లో వాంజినాధ‌న్ అనే న్యాయ‌వాది కంప్ల‌యింట్ ఇచ్చాడు. స‌న‌తాన ధ‌ర్మంపై ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పవ‌న్ వక్రీకరించి మాట్లాడాడ‌ని ఆ ఫిర్యాదులో తెలిపాడు. వెంట‌నే అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరాడు. పవ‌న్ క‌ళ్యాణ్ స్టాలిన్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Editorial Slider Telangana Top News Of Today

నాలుకే కాదు మెదడు కూడా వాడాలి ..?

నాలుక ఉంది కదా అని నలబై మాట్లాడితే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్దలు అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటారు.అలాంటిది మాట్లాడే ముందు వెనక ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి.. మనం ఏమి మాట్లాడిన కానీ దానికో ఆధారం ఉండాలి.. నిబద్ధత ఉండాలి. అవేమి లేకుండా నోరు ఉంది కదా అని మాటలు జారితే ఆ మాటలను చరిత్రలో నుండి తీసేయడం చాలా కష్టం.. సామాన్యులు మాట్లాడితే ఎవరూ అంతగా పట్టించుకోరు. అదే సెలబ్రేటీలు మాట్లాడితే […]Read More