Movies :- గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆయన అభిమాని.. తెలుగు ఇండస్ట్రీ హిట్ చిత్రాల ఐకాన్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాకు మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ ను ఖరారు చేశారు.. ఆ తర్వాత దాన్ని నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.. అయితే ఇలా మార్చడం […]Read More
Tags :pavan kalyan
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాకుండా తన మిత్రుడు, నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారానికి వెళ్లిన సంగతి తెల్సిందే .. దీంతో ఇటు అల్లు, అటు మెగా అభిమానుల మధ్య ఓ పెద్ద వారే స్టార్ట్ అయింది. తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ […]Read More
జనసేన అధినేత… ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘OG’.. ఈ మూవీ గురించి ఆ నిర్మాత దానయ్య బిగ్ అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, షూట్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్లు ఘనంగా జరుగుతున్నాయి… ఇందులో భాగంగా జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ హీరో నాని అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య సమాధానమిచ్చారు.ఈ […]Read More
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఈ నెల 22న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న సంగతి విధితమే. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆ రోజు పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి ఇప్పటి నుండే మేధోమధనం చేస్తున్నారు. తాజాగా వైజయంతి మూవీస్ మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. బి గోపాల్ దర్శకత్వంలో ఆర్తి అగర్వాల్,సోనాలిబింద్రే హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ నటనతో చెలరేగిపోగా వైజయంతి మూవీస్ సంస్థ […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదగురు వైసీపీ కార్పొరేటర్లు పలువురు నేతలు డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ”ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉంది.. వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు […]Read More
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అందరిచేత హ్యాట్సాఫ్ అన్పించుకున్నారు.. రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన పిఠాపురంలో వృద్ధురాలైన చంద్రలేఖ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన తన ఆవేదనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు యత్నిస్తున్నారని చంద్రలేఖ సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై డిప్యూటీ సీఎం ఆదేశాలతో కాకినాడ ఆర్డీవో స్వయంగా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం … జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని .. చట్టఫరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ ఫారెస్ట్ పరిధిలోని వన్యప్రాణులను అక్రమరవాణా చేసే ముఠాను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్ చేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులపై.సిబ్బందిపై ఆ ముఠా దాడికి దిగింది. ఈ దాడిని డిప్యూటీ సీఎం ఖండించారౌ.. దాడికి పాల్పడినవారిపై […]Read More
ఏపీలోని ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. నిన్న సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.. ఈ విషయం తెల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై విచారణ […]Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More