Tags :national news

National Slider

ఏపీ గిరిజనులపై ప్రధాని ప్రశంసలు

ఏపీలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధానమంత్రి నరేందర్ మోదీ అభినందించారు.. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలను ఎవరైన గుర్తిస్తే ఆశ్చర్యపోతారు.. టైగర్ ట్రాకర్స్ గా వారు పని చేస్తున్నారు.. వన్య ప్రాణుల ప్రతి చిన్న కదిలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు.. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యరిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ మరోమారు […]Read More

Slider Telangana Top News Of Today

అఖిలేష్ యాదవ్ రాజీనామా…?

యూపీ మాజీ సీఎం…ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ప్రతిపక్ష ఎల్పీ నేత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. దీంతో తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండే‌ను ఎస్పీ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు..దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది..Read More

National Slider

అపోలో ఆసుపత్రిలో అడ్వాణీ

మాజీ ఉపప్రధాని… బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు..ఆయనకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స అందించిన సంగతి తెల్సిందే .Read More

National Slider

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’  నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం  విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున  రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More

National Slider Videos

మోదీ కాళ్లను మొక్కబోయిన నితీష్ కుమార్-వీడియో

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి  సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More

Crime News National Slider

ఘోర రైలు ప్రమాదం

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొన్నది. సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడి అంబాలా నుంచి జమ్మూ వెళ్లే రైలు(04681)ను ఢీకొట్టింది. దీంతోఈ  ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు గాయపడగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలుస్తుంది.Read More

National Slider

BJP కి గుడ్ న్యూస్

ఎల్లుండి ఎంపీ ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పటికే  విడుదలైన పలు సర్వే ఫలితాల్లో బీజేపీ సింగల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందని తేలింది. తాజాగా ఆ ఫలితాలను నిజం చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న  మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఎన్పీపీ 5, ఎన్సీపీ3, పీపీఏ 2, కాంగ్రెస్ 25 , ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. మరోవైపు సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ […]Read More

Blog

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272స్థానాలు గెలవకపోతే..? ప్లాన్ బీ ఏంటీ..?

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More