Tags :national news

Sticky
Breaking News National Slider Top News Of Today

కేంద్ర బడ్జెట్ – రైతులకు శుభవార్త..!

కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో దేశంలోని రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితిని రూ.3,00,000 ల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులకు,జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ దిశగా అడుగులు..!

దేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. వన్ నేషన్. వన్ ఎలక్షన్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి అని పార్లమెంట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే […]Read More

Breaking News National Slider Top News Of Today

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరుకున్న‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వారే.. ఒక‌రు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అయితే.. మ‌రొక‌రు పార్టీ అగ్ర‌నేత‌, పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఇద్ద‌రి మ‌ధ్య గ‌త రెండు మాసాలుగా పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న మాట వాస్త‌వ‌మే. అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్ర‌స్థాయికి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

బీజేపీకి బీ పార్టీ కాంగ్రెస్..!

కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరోసారి నిప్పులు చెరిగారు . కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని చెప్పడానికి ఓ ఊదాహరణ చెప్పారు. ఇటీవల జరిగిన హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లనే ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతుంది అని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి బీ పార్టీగా వ్యవహరిస్తుంది.మరో వైపు […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..!

ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి పదిహేను తారీఖుతో ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం ముగియనున్నది. జనవరి పదో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నది. ఈ నెల పదిహేడో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.ఈ నెల పద్దెనిమిది తారీఖున నామినేషన్లను పరిశీలించనున్నది. ఇరవై తారీఖు వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడవు ఇచ్చింది. ఫిబ్రవరి ఐదో […]Read More

Sticky
Breaking News Health International Lifestyle National Slider Top News Of Today

చైనా వైరస్ ఎవరికి..ఎలా వస్తుంది..?

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV కేసులు భారత్లోనూ బయటపడుతున్నాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ లోని ఓ చిన్నారికి, కోల్కతాలో 5 నెలల చిన్నారికి, తమిళనాడులో ఇద్దరకి పాజిటివ్ గా తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్రం పేర్కొంది. వీరికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేకుండా వైరస్ వ్యాపించడం కలవరపెడుతోంది.అసలు ఇది ఎక్కడ పుట్టింది. ఎవరికి ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. హెచ్ఎంపీవీ వైరస్ :- 2001లో తొలిసారిగా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను(HMPV) […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆసుపత్రిలో మన్మోహాన్ సింగ్ …చివరి ఫోటో ..?

మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే.1932 సెప్టెంబర్‌ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన ఆయన 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత ఆయన ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ-కాంగ్రెస్ బీజేపీ ల మైత్రీపై సంచలన నిజాలు..

పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.బీజేపీ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రేస్ పోరాటం చేస్తుంది.కేంద్రప్రభుత్వం ఆధానితో మోదీ దోస్తీపై కాంగ్రేస్ అగ్రనాయకులు రాహుల్ గాంది పోరాటం చేస్తున్నారు.మోదీకి వ్యతిరేఖంగా డిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రేస్ పోరాటాలు చేస్తుంది.బీజేపీ సైతం కాంగ్రేస్ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది.కాంగ్రేస్ కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇస్తూ వస్తుంది. అయితే ఇందుకు బిన్నంగా తెలంగాణ కాంగ్రేస్,బీజేపీల తీరు ఉంది.తెలంగాణలో ఆ రెండు జాతీయ పార్టీలు చాలా ప్రెండ్లీగా ముందుకు […]Read More

Breaking News National Slider Top News Of Today

మాజీ సీఎం కన్నుమూత..!

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎంగా పని చేశారు.. ఆ తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఆయన పనిచేశారు.Read More

Breaking News National Slider Top News Of Today

రైతుల ఆందోళనలో హర్యానా పోలీసుల డ్రామా..!!

తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా […]Read More