సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More
Tags :nara lokesh
ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్మీడియ ప్రథమ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శనివారం పదకొండు గంటలకు విడుదల చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు www.resultsbie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ నంబరు ద్వారా కేవలం రెండే రెండు నిమిషాల్లో ముబైల్ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్ పాసైన విద్యార్థినీ విధ్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. పాస్ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీపై సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు.మళ్లీ తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వర్గీకరణపై […]Read More
ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More
మంత్రి లోకేశ్ బర్త్ డే వేడుకలు- మంత్రి శ్రీనివాస్ రికార్డ్…!
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను పండుగ మాదిరి జరిపారు టీడీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా సేవా కార్యక్రమాలను భారీగా జరిపారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తూ, పాల్గొన్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున రక్తదాన శిభిరాలను నిర్వహించారు. తన […]Read More
ఏపీలో గత కొన్ని రోజులుగా కూటమి లో మంత్రి నారా లోకేష్ సీఎం,డిప్యూటీ సీఎం చేయాలంటూ జరిగిన చర్చ అంతా ఇంత కాదు..కూటమిలో ఈ అంశం రగడకు దారితీసింది..అయితే దానిపై తాజాగా క్లారిటి వచ్చింది..టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే అంశం పైన కీలక వాఖ్యలు చేసారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.ఏ రంగమైనా వారసత్వం అనేది మిధ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న పరిస్థితి ల […]Read More
జ్యూరిచ్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరికి నచ్చిన నచ్చకపోయిన మంత్రి నారా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. భవిష్యత్తు సీఎం అతనే. రాబోవు కొన్ని దశాబ్ధాల పాటు ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటారు. లోకేశ్ అందరికంటే బాగా చదువుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్.. స్టాన్ పర్డ్ యూనివర్సిటీ నుండి చదువుకున్నారు.175ఎమ్మెల్యేలల్లో.. 25మంది ఎంపీలల్లో ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారు ఎవరూ లేరు. ఏమి చేయాలో.. ఏమి […]Read More
ఏపీలో తిరుపతిలో తొక్కిసలాట తరువాత రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి.అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది.ఇది అటుంచితే అధికారంలో ఉన్న కూటమి పక్షాల మధ్యే మాటల యుద్దం జరగటం ఆశ్చర్యంగా మారింది.తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి వారికి దైర్యం చెప్పారు..అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్కడకి వెల్లి వారిని పరామర్శించి టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ వాఖ్యలపై విభిన్న వాధనలు కొనసాగాయి.టీటీడి […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని నియమించాలని మాజీల నుండి తాజా ఎమ్మెల్యేల వరకు అందరూ తమ తమ డిమాండ్ ను విన్పిస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి నుండి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వరకు అందరూ నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా […]Read More