ఇడియట్ అంటూ ఎమ్మార్వోపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అగ్రహాం..!
కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే … ప్రభుత్వ విప్ రాంచంద్రూ నాయక్ రెవిన్యూ అధికారులపై నోరు పారేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం, మరిపెడలో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాం చంద్రూ నాయక్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యేను. విప్ ను.. మెజిస్ట్రేట్ ను.. నాదీ కలెక్టర్ ర్యాంకే. ఇసుక రవాణాకు టోకెన్ సిస్టమ్ పెట్టి ఎందుకు […]Read More