ఏపీ వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా కన్పించడంలేదు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్ని సార్లు మాజీ మంత్రి కాకాణి ఇంటికెళ్లిన చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నడో ఎవరికి తెలియదు. ఎవరికైన సమాచారం ఉన్నా.. తెల్సిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టిస్తే ఆయన ఇంటి పక్కన కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ప్రకటిస్తున్నాను అని టీడీపీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహాన్ […]Read More
Tags :Member of the Legislative Assembly of Andhra Pradesh
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనను జగనన్న 2.0గా కొత్తగా చూస్తారు అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. జగనన్న 2.0 అంటూ జగన్ కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం .. కార్యాలయం ,ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీలపై ఒకేసమయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు జిల్లాల్లో పలు వ్యాపారుల ఇండ్లలో ఏసీబీ దాడులు చేపట్టింది.Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ పీకారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమంపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సుభాష్ ను క్లాస్ పీకారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ను చంద్రబాబు అడిగారు. దీనికి సమాధానంగా ఇరవై తొమ్మిది శాతం నమోదైందని బదులిచ్చారు. దీంతో అగ్రహానికి గురైన చంద్రబాబు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్లను కాదని మీకు మంత్రి పదవిచ్చాను.. బాధ్యతతో […]Read More