Tags :Member of Rajya Sabha

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఎంపీ కు భూకబ్జాపై నోటీసులు…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఆయన సోదరుడు మేడా మల్లిఖార్జున రెడ్డి లకు రాజాంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం లేబాక గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 109.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో గయా భూములుగా వాటిని అక్రమించుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఎంపీ మేడా కుటుంబ సభ్యుల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎంపీ ఎంపీ వద్దిరాజు పిలుపు..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17వతేదీ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాల్సిందిగా పార్టీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరితసేన,ఇగ్నిటింగ్ మైండ్స్ ప్రచురించిన, చేపట్టిన వృక్షార్చన పోస్టర్లను ఎంపీ రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,మన భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాల్సిన అవసరం ఉందన్నారు. […]Read More

Breaking News National Slider Top News Of Today

రిజర్వేషన్ల రద్ధుకు కాంగ్రెస్ కుట్ర

అమెరికాలో ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఓ డ్రామా అని, ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి …బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని, కుల గణన సైతం చేపట్టలేదని విమర్శించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు అంశాల ముసుగులో అధికారంలోకి రావాలని కలలు కంటోందని ఆమె ఎద్దేవా చేశారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ […]Read More

Breaking News National Slider Top News Of Today

కేంద్ర మంత్రి బూట్లు తీసి మరి …?

జార్ఖండ్‌ లో కేంద్ర మంత్రి సతీష్‌ చంద్ర దూబే పర్యటన వివాదంగా మారింది. ధన్‌బాద్‌ పర్యటనలో కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) జనరల్‌ మేనేజర్‌ అరిందం ముస్తాఫీ మంత్రి బూట్లను తీయడం, ఆయన పైజామా బొందును సరిచేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధన్‌బాద్‌కు విచ్చేసిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సోఫాలో రిలాక్స్‌ అయి ఉండగా, ఆయన బూట్లను జీఎం తొలగించడమే కాక, వాటిని అధికారులకు అప్పగించిన […]Read More