Tags :mallu bhatti vikramarka

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన భట్టీ విక్రమార్క..!

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇటీవల రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకర్శించిన హెచ్ సీయూ వివాదానికి కారణమైన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.. ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేసిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. సోషల్ మీడియా వారీయర్స్.. ప్రజా సంఘాలు.. అఖరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా అందరూ ఆ వివాదానికి సంబంధించి AI కంటెంటు తో వైరల్ చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూరేలా అసత్య ప్రచారం చేశారనే నెపంతో అందరిపై కేసులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు తలమానికం హైదరాబాద్..!

ఐటీ, పరిశ్రమల శాఖ సంవత్సర కాలంగా రకరకాల సమ్మిట్స్ నిర్వహించి భారీగా పెట్టుబడులు సాధించి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ప్రజాభవన్లో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఇంధన శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం ఐటీ, పరిశ్రమల శాఖ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కిషన్ రెడ్డికి పచ్చ కామెర్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

భద్రాద్రి కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్బయిన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. పామాయిల్‌ పరిశ్రమలో రూ.36 కోట్లతో ఆధునిక టర్బైన్‌ను ఏర్పాటు చేశారు. గానుగ ఆడించిన పామాయిల్‌ ఖాళీ గెలల ద్వారా 2.50 మె.వా. విద్యుత్‌ ఉత్పత్తి కానున్నది.నిరంతరాయంగా పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్‌ యంత్రాలతో ఆధునిక టర్బయిన్‌ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చెరువుల లెక్క చెప్పిన డిప్యూటీ సీఎం

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ “2014 కు ముందు హైదరాబాద్ మహానగరం లో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లెక్కలు అడిగారు. చెరువుల సమగ్ర సమాచారం గురించి బ్లూ ప్రింట్ తో మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఉత్తమ్ కు భట్టీ పరామర్శ

ఇటీవల తండ్రిని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. శనివారం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం నిన్న స్వయంగా ఉత్తమ్ ఇంటికెళ్లారు. ఉత్తమ్ తండ్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టీ- అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానున్నట్లు గాంధీ భవన్ వర్గాలు.. ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఏఐసీసీ వర్గాలను కల్సి మిగిలిపోయిన 6గురు మంత్రుల భర్తీపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కల్సి తననుండి అభిప్రాయాన్ని సూచనలను అందించారు. తాజాగా భట్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిప్యూటీ సీఎం భట్టీకి అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క మల్లు కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న పంతోమ్మిదో ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీకి నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ప్రగతి కోసం శాంతి అనే ఏజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు

మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు. తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో కొలువు జాతర

తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల […]Read More