వారిద్దరూ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాంటివాళ్ళు.. వీరిద్దరూ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు.. అందుకే ముఖ్యమంత్రి కావాలనే కలలు కన్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పదవి కాలం అప్పుడే పూర్తి చేసుకున్నారు. సీఎం పదవి ఎలాగైన దక్కలేదు కనీసం ఇంట్లో ఇద్దరూ మంత్రులుండాలనే ఆశపడ్డారు. అయితే మంత్రి కోమటీరెడ్డి వెంకట రెడ్డి ఆశ తీరింది కానీ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ మాత్రం ఆడియాశ […]Read More
Tags :komatireddy venkat reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతుంటే మరో పక్క మంత్రులు హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లినట్లు అక్కడకి వెళ్తారు. అక్కడ ఉన్న కార్మికుల పరిస్థితులు ఎంటో ఎవరికి కనీసం క్లారిటీ ఉండదు. వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More
ఎవడు రమ్మన్నడు మిమ్మల్నంటూ- రైతులపై మంత్రి చిందులు..!
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జాతీయ రహ దారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితో దురుసుగా ప్రవర్తించాడు.., నోరుపారే సుకుని అవమానించాడని రహదారి నిర్మాణ బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరెల్లి నుంచి ఛత్తీస్ గఢ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదా రిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం, వర్కట్పల్లి, పొద్దటూరు, ఏదుళ్లగూడెం, రెడ్లరేపాక, […]Read More
గతంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పదేండ్లు నేనే సీఎం కుర్చిలో కూర్చుంటాను.. ఇరవై ఏండ్లు తామే అధికారంలో ఉంటామని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లు తామే అధికారంలో ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీఎల్పీ భేటీ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను […]Read More
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More
హారీష్ రావు, కేటీఆర్ లు డాక్టర్ కు చూపించుకోవాలి..!
Politics : మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, కేటీ రామారావు ల మానసిక పరిస్థితి బాగోలేదు.. వారిద్దరూ సరైన వైద్యులకు చూయించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతుభరోసా పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్షలకు మాజీ మంత్రులు హారీష్, కేటీఆర్ లు మాట్లాడిన మాటలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటరిస్తూ పనికిమాలినోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడతారు.. ఆర్ఆర్ఆర్ కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిస్తే పన్నెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కారు కేసు గురించి హైకోర్టులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్ కేటీఆర్ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే.ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వెడిగా సాగుతున్నాయి.ఒకవైపు శీతాకాలం చలి గర్జిస్తుంటే,శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వేడితో కూడిన చర్చలు జరుగుతున్నాయి.అదికారపక్ష,విపక్ష సభ్యుల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంటుంది.కాంగ్రేస్ ఆరోపణలు,బీఆర్ఎస్ ఎదురుదాడి వెరసి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగితున్నాయి.. అధికారం పక్షం బీఆర్ఎస్ అప్పులు చేసిందంటూ వాదిస్తుంటే లేదు కాంగ్రేస్ అబద్దాలు చెబుతుందని బీఆర్ఎస్ తిప్పికొడుతుంది.ఈ వాదనలు ఇటుంచితే అసెంబ్లీ టైగర్ గా పేరుపొందిన మాజీమంత్రి […]Read More