Tags :KCR

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా తో ‘ హై”డర్” బాద్’

హైడ్రా నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ ప్రజలనే కాదు అక్కడ పెట్టుబడులు పెడదామని ఆశించిన రియల్ ఎస్టేట్ వాళ్లను సైతం కంగారుపెట్టిన అంశం. హైడ్రాకు ఎవరూ వ్యతిరేకం కాదు. హైడ్రా అనేది మంచి వ్యవస్థ. అక్రమంగా నిర్మించిన భవనాలను.. అక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడమే ఈ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం. అంతవరకూ బాగానే ఉంది. కానీ గత వంద రోజుల నుండి హైడ్రా పేరుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బడా బడా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది…?

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు చెల్లవనడం చాలా బాధాకరం. తమ లెటర్లు ఏపీలో చెల్లకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ళకు మన ఆస్తులు కావాలంట. మొన్ననే పదిహేను వేల కోట్ల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కూడా రెడ్ బుక్..?

ఆదిలాబాద్ లో జరిగిన రైతు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. సోషల్ మీడియా దగ్గర నుండి క్షేత్రస్థాయిలోని కార్యకర్తల వరకు అందరిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఉద్యమం సమయంలోనే కొట్లాడినోళ్లం.. మాకు కేసులు కొత్త కాదు.. జైళ్లు కొత్త […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కమ్యూనిస్టులు కాదు కార్యకర్తలు కావాలి-ఎడిటోరియల్ కాలమ్

ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మహిళలు.. రైతులు .. యువత.. విద్యార్థులు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది .. పోరాడాల్సిన కమ్యూనిస్ట్ లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాం ప్రతిష్ట

తెలంగాణలోని సికింద్రాబాద్ పరిధిలో ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుమ్మరిగూడ కు పండితులతో కలిసి వెళ్ళి బస్తీ వాసులతో మాట్లాడారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన బస్తీ వాసులు, విలేకరుల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

10ఏండ్లలో బీఆర్ఎస్ 30వేల ఉద్యోగాలు ఇవ్వలేదు

పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలో కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. గ్రూప్ – 1 అభ్యర్థులను బీఆర్ఎస్ తమ రాజకీయాల కోసం వాడుకున్నారు. సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చారు అని టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే యాబై వేల ఉద్యోగాలిచ్చాము.. గ్రూప్ -1 నిర్వహిస్తున్నాము.. మెగా డీఎస్సీ వేసి పోస్టులను భర్తీ చేశాము. పదేండ్ల తమ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే నందినగర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఉదయం నుండే భారీగా పోలీసులు అక్కడ మోహారించారు. ఈరోజు సుప్రీం కోర్టులో గ్రూప్ -1 పై విచారణ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వారిని కలుస్తారనే సమాచారంతో కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ చేశారని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎన్టీఆర్ కంటే నువ్వు పెద్ద మొగోడివా రేవంత్ రెడ్డి..?

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజ్ శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయమంటున్నారు.. రద్ధు చేయమనడంలేదు కదా.. రేపు సుప్రీం కోర్టులో కేసు వేస్తాము.. అక్కడ వాళ్లకు న్యాయం దక్కుతుంది..ఎన్టీఆర్ కంటే పెద్ద మోగోడా రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు..Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ కు కేటీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణను అడ్డుకునేవాళ్ళు కసబ్ తో సమానం అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కసబ్ ఏమి మాములు మనిషి కాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్.. అందరూ చూస్తుండగానే ప్రజలను చంపిన […]Read More