Tags :hydra

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా వ్యతిరేకతపై రేవంత్ సరికొత్త స్కెచ్..?

తెలంగాణలోని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకివ్వనున్నారా..?.. హైడ్రా వల్ల ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకత అడ్డుకట్టకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. హైడ్రాతో ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకడమే కాకుండా పార్టీ పెద్దల నుండి అక్షింతలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాలో ఎవరెవరూ […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా వ్యవస్థ ఒకే…! కానీ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే. కానీ ఈ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కారుపై దాడి

హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు. అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు

మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్‌, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్‌ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్‌ ఆలీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్‌ నిన్న సోమవారం పర్యటించారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను పరిహారంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా గురించి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు అక్షింతలు

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. నార్త్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను కూల్చి వేతలపై ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైద్రాబాదు లో హైడ్రా పేరుతో కూలుస్తవా అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడం పై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!

ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ఎంపీకి హారీష్ రావు లీగల్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి సర్కారుకి హైకోర్టు చురకలు…?

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అమీన్ పూర్ హైడ్రా బాధితులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ” గతంలో ఇచ్చిన ఆదేశాలను చదివే టైం లేదు .. కానీ కూల్చివేతలకు సమయం ఉంటుందా..?. మీరు శనివారం ,ఆదివారాల్లో మాత్రమే ఎందుకు కూల్చివేతల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. బడా […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా కు హైకోర్టు షాక్

హైడ్రా కు హైకోర్టు షాకిచ్చింది. హైడ్రా గురించి అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు స్పందిస్తూ ” హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమే. కానీ దాని పనితీరే చాలా అభ్యంతరకరంగా ఉంది అని వ్యాఖ్యానించింది. అమీన్ పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు సెలవుల్లో ఉన్నసమయంలో నోటీసులు ఇవ్వడం ఏంటీ..?. అత్యవసరంగా ఎందుకు కూల్చుస్తున్నారు..? అని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్పా మరో పాలసీ లేనట్లు ఉంది అని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హస్తం గుర్తు బదులు బుల్డోజర్ గుర్తు

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి […]Read More