ఢిల్లీ హైకోర్టులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు చుక్కుదురైంది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పూజా వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. పూజా వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. పూజాకు యూపీఎస్సీలో ఎవరైన సహాకరించారా..?. అనేది తేల్చాల్సి ఉంది. ఇప్పటికే పూజాను ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్ధు చేసింది యూపీఎస్సీ.Read More
Tags :high court
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత ఏపీ అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తనకు ఎల్పీ నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ ను వేశారు. ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన..కల్సి విన్నవించిన కానీ స్పందించడం లేదు.. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతున్నట్లు ఆ పిటిషన్ లో జగన్ పేర్కోన్నారు.Read More
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి.. వారి వ్యక్తిగత జీవిత అంశాల్లోకి వెళ్లకూడదు. బాధితులు,జడ్జ్ ,న్యాయవాదుల ఫోన్ నంబర్లు,వారి ఫోటోలను పబ్లిసిటీ చేయద్దు. ఈ కేసులోని అంశాలను చాలా సున్నితంగా విచారించాలి అని వ్యాఖ్యనించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు సోమవారం కొట్టేసింది. గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నియమ నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.Read More
ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టులో ఆప్ అధినేత…ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో ….యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట అంటే 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు.. అయితే అప్పటికే లక్ష్మీ ఆ ప్లాట్ పై బ్యాంకులో లోన్ తీసుకున్న విషయం ఆమె దాచి ఉంచారు. […]Read More