తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యమ సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు మంగళవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ సాధనలో భాగంగా జరిగిన మలిదశ ఉద్యమంలో 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్లో కేసీఆర్ […]Read More
Tags :high court
హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమణకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ హైడ్రా. హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఈ క్రమంలో నగరంలో ఉన్న పేద, మధ్య తరగతి మాత్రమేనా హైడ్రా టార్గెట్ అని సంబంధితాధికారులను ప్రశ్నించింది.. సినీ రాజకీయ ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం […]Read More
రేవంత్ రెడ్డి కి బిగ్ షాకిచ్చిన అల్లు అర్జున్ మామ ..
ఇటీవల పుష్ప 2 విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటంతో సినీ హీరో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్ధు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్ధు చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. జస్టీస్ బేలా ఎం త్రివేథి ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా స్కిల్ కేసులో 2023 నవంబర్ నెలలో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు న్యాయవాదికి హైకోర్టు అనుమతిచ్చింది. కేటీఆర్, విచారణ అధికారి, న్యాయవాది వేర్వేరు గదుల్లో ఉండాలని సూచించింది. అంతేకాకుండా కేటీఆర్ పై జరుగుతున్న విచారణ అంతా సీసీ కెమెరాల్లో కాస్ట్ అవ్వాలి. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలి. కేవలం చూడటానికి మాత్రమే అనుమతిస్తున్నాము. విచారణపై […]Read More
వైసీపీ అధినేత.మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్ పోర్టును మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్ పోర్టుకి సంబంధించిన గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లే కార్యక్రమం ఉంది. దీంతో పాస్ పోర్టుకు ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా జగన్ కు […]Read More
హైకోర్టులో దాఖలు చేసిన నాట్ టూ అరెస్ట్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజధాని నగరం హైదరాబాద్ లోని నందినగర్లోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.. హైకోర్టు తీర్పుపై లీగల్ టీమ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలా…? లేదా..? అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.. ఇప్పుడు ఏసీబీ తీసుకునే నిర్ణయంపై […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్.. బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను.. భవనాలను కూల్చి ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడానికి తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా.. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి ఇటు ప్రతిపక్షాలు.. అటు గ్రేటర్ ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న సంగతి కూడా తెల్సిందే. పలుమార్లు హైకోర్టు సైతం అక్షింతలు వేసింది. అయిన తీరు మార్చుకోని హైడ్రా మరోకసారి హైకోర్టు అగ్రహానికి […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. మరోవైపు ఈనెల ముప్పై తారీఖు వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా దాన్ని మంగళవారం వరకు పొడిగించడం గమనార్హం. అయితే […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More