Tags :former minister of telangana

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చావడానికి సిద్ధమంటున్న హారీష్ రావు..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట.. పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆశోక్ నగర్ కు రా…?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జీవో29 (GO 29) లాభమా..?. నష్టమా..? .ఎవరికి..?

సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

3 నెలలు కాదు 3 ఏండ్లు అంటున్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలు కాదు.. మూడు ఏండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాను. నేను గతంలో మూసీ నింబొలి అడ్డాలోనే ఉన్నాను అని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపాలి. అందుకే రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ నది సుందరీకరణ అని ముందరేసుకున్నాడు. అవసరమైతే చందాలు వేసుకోని మరి రేవంత్ రెడ్డికి ఇస్తాము.. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్లను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ వస్తడా..?.. హారీష్ రావు వస్తడా..?

మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి పలువుర్ని ఆహ్వానించే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. దీంట్లో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి టీడీపీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పెళ్లికి పిలవడానికెళ్తే పార్టీ మారతారంటూ ప్రచారం

తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి.. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నారు. తెలంగాణ టీడీపీ గూటికి చేరుతున్నారు .. తెలంగాణ టీడీపీ పార్టీ పగ్గాలు మల్లారెడ్డికి అప్పజెప్పనున్నారు అని కొన్ని మీడియా సంస్థలు..వెబ్ సైట్లు వార్తలను తెగ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ నెల లో జరగనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని ఆహ్వానించడానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎంపీ హనుమంతరావు సలహా

తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇవాళ( శనివారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మాజీ మంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దేవుళ్ల‌ను కూడా మోసం చేసిండు

తెలంగాణ రాష్ట్రంలోని మ‌న‌షుల‌నే కాదు.. చివ‌ర‌కు దేవుళ్ల‌ను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు శనివారం మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధ‌ర్నాలో ఆయన పాల్గొని ప్ర‌సంగించారు. రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబ‌ర్ 9న మొద‌టి సంత‌కం చేసి రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తాన‌ని రేవంత్ రెడ్డి […]Read More