బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్ రావు గురించి తెలియని వ్యక్తి ఉండడు. విషయ పరిజ్ఞానంతో ఫర్ఫెక్ట్ నాలెడ్జ్ తో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగల దిట్ట హరీశ్ రావు.కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్,ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సక్సెస్ ఫుల్ మినిష్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అసెంబ్లీలో భయట అదికారపక్షాన్ని హడలెత్తిస్తున్నారు హరీశ్ రావు.ప్రతీ రోజు ఏదో ఒక సబ్జెక్ట్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి […]Read More
Tags :former minister of telangana
సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. దివంగత మాజీ ప్రధానమంత్రి.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ఖ్యాతిని […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల […]Read More
“ఈజ్ ఇట్ ది వే” అంటూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడిన హారీష్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఒకవైపు కంటెంటుతో.. మరోవైపు కౌంటర్లతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ అంశాన్ని లేవనెత్తిన కానీ దానికి సమాధానం ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను బట్టలు విప్పి మరి నిలబెట్టినట్లు ఎన్కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ దుమ్ము దులిపేవారు. కానీ ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతిలో తేలిపోతుంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనో.. ప్రజల ముందు దోషులను చేద్దామనో ప్రయత్నించి బోర్లా […]Read More
బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 72 వేల కోట్లు అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన 11 వేల కోట్ల అప్పు, భట్టి గారు కలిపిన 15 వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు బీఆర్ఎస్కు సంబంధం లేని అప్పును కలిపారు అని మాజీ మంత్రి […]Read More
అసెంబ్లీలో మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మానంపై హారీశ్ రావు , మంత్రి కోమటిరెడ్డి మధ్య వార్ మొదలైంది. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడు.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే గౌరవం లేదు. సభ అంటే మర్యాద లేదు. బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసి మరి బీఆర్ఎస్ బయటకు వెళ్లింది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై సభలో వాస్తవాలనే ఉంచాము. బీఆర్ఎస్ లక్షల […]Read More
బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్ చేశామని హరీశ్రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా ఆయన సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో ఛార్జిషీట్ […]Read More