Tags :film news

Breaking News Movies Slider Top News Of Today

హీరో వరుణ్ తేజ్ రూ.15లక్షలు విరాళం

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హారీష్ శంకర్ కీలక నిర్ణయం

మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించ‌గా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించింది. . దీంతో ఈ చిత్రం దర్శకుడు   హ‌రీశ్ శంక‌ర్ కీల‌క నిర్ణయం తీసుకున్న‌ట్లు తెల‌స్తుంది. ఈ మూవీ వ‌ల‌న న‌ష్ట‌పోయిన నిర్మాత‌కు హ‌రీశ్ శంక‌ర్ త‌న రెమ్యూన‌రేష‌న్ నుంచి రూ.2 కోట్లు వెన‌క్కి ఇచ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ […]Read More

Andhra Pradesh Movies Slider Telangana Top News Of Today

మనిషే కాదు మనసు కూడా అందమే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ కోటి విరాళం

భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమవుతున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మొత్తం కోటి రూపాయలను వరద బాధితులకు సాయార్ధం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు యాబై లక్షలు.. ఆంధ్రప్రదేశ్ కు మరో యాబై లక్షలు.. మొత్తం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వరదలతో వర్షాలతో రెండూ రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు తనని కలిచివేస్తున్నాయి. పదుల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు

ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

“జై హనుమాన్ ” నిర్మాత మార్పు..?

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించి… ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్‌కుమార్ , సముద్రఖని , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ మరియు రాజ్ దీపక్ శెట్టితో పాటుగా తేజ సజ్జ హీరోగా నటించి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ హనుమాన్. దీంతో ఈమూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు కూడా. అయితే […]Read More

Breaking News Movies Slider Top News Of Today

వరద బాధితులకు అండగా హీరో విశ్వక్ సేన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More

Breaking News Movies Slider

రామ్ చరణ్ తేజ్ బిజీబిజీ

మెగా పవర్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నెల నుండి మొదలు కానున్నది. దీనికోసం చెర్రీ తన […]Read More

Breaking News Movies Slider

నటుడు మోహాన్ లాల్ ఆగ్రహాం

మలయాళం స్టార్ హీరో మోహాన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్(అమ్మ)అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. మలయాళం చిత్ర పరిశ్రమలో ఫీమేల్ ఆర్టిస్టులపై జరుగుతున్న జరిగిన లైంగింగ వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక ఈ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ మోహాన్ లాల్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మోహాన్ లాల్ హేమ నివేదికపై మాట్లాడుతూ “అమ్మ అనేది ఒక […]Read More