Tags :eatala rajender

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కంట్రోల్ తప్పిన ఎంపీ ఈటల..!

తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విక్షచణను కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలో ఆయన పోచారం అనే గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పేద ప్రజలకు చెందిన భూములను కొంతమంది రియల్ ఎస్టేటర్లు.. బ్రోకర్లు ఆక్రమించుకున్నారు. మాపేరు మీద ఉన్న భూములను లాక్కున్నారు. కబ్జా చేశారు అని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూములను పరిశీలించాడానికెళ్ళిన ఎంపీ ఈటల అక్కడే ఉన్న బ్రోకర్లను చూసి ఒక్కసారికి ఆవేశం కట్టలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్

నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి ఈటల దమ్మున్న సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ.. సీనియర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న భద్రత సిబ్బందిని పక్కన పెట్టాలి.. నేను నా ఎంపీకి ఉన్న భద్రత సిబ్బందిని పక్కన పెడతాను. ఇద్దరం కల్సి భద్రత లేకుండా సామాన్యుల మాదిరిగా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దాము.. మీరు చేసే ఈ పని మంచిది. శభాష్ రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ము లేదా…?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి పేదవాళ్ల కట్టడాలు.. నివాసాలు కూల్చే దమ్ము ఉంది . బడా బాబుల నివాసాలు.. వాళ్లకు సంబంధించిన వ్యాపార భవంతులను కూల్చే దమ్ము లేదా..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేదవాళ్లపై అక్కసు ఉందా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారా..?. ప్రజాపాలన అంటూ.. మార్పు తేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక సామాన్యులను హైడ్రా పేరుతో వేధిస్తున్నారా..?. ఎన్నికల హామీలను సైడ్ ట్రాక్ పెట్టడానికే హైడ్రా పేరుతో రేవంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు

కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కల్సి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఖమ్మంలోని దంసలాపురంలో వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుండి మిశ్రమ స్పందన వెల్లడవ్వడంతో అవాక్కవడం వారి వంతైంది. వరదలతో వర్షాలతో […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ బీజేపీలో అయోమయం

తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ ఆధిష్టానం నుండి ఎమ్మెల్యే.. ఎంపీ.. నేతల .. కార్యకర్తల వరకు ఏమి ఆర్ధం కాక అయోమయంలో ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్,డీకే ఆరుణ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎవరికి వారే యమున తీరు అన్నట్లు అంటిముట్టని విధంగా ఉంటున్నారు అని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మొదలు […]Read More

Slider Telangana

2వేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  మేడ్చల్ రైల్వే స్టేషన్, ఆర్వోబీ పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో ఈటల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రాష్ట్రంలో రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.Read More

Slider Telangana Top News Of Today

BJPకి రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే..ఎంపీలుగా గెలిస్తే బీజేపీ అధికారంలోకి రాదు.. స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల్లో బీజేపీ తరపున అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలి.. వీధుల్లో కోట్లాడేవాళ్లు కాదు పార్టీ కోసం ఎన్నికల సమరంలో కోట్లాడే రియల్ ఫైటర్స్ కావాలని ఆయన అన్నారు.. […]Read More

Slider Telangana Top News Of Today

ఈటల మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో ఆందోళనకు దిగారు విద్యార్థినులు…అధ్యాపకులు వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగిన RVM మెడికల్ కాలేజీ విద్యార్థినులు.. సిద్దిపేట – ములుగు మండలంలోని RVM మెడికల్ కళాశాలలో తమను అధ్యాపకులు దుర్భాషలాడుతూ, బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేస్తున్నారని, ఓవర్ డ్యూటీలు వేస్తూ.. సెలవు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమకు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని.. ఈ అధ్యాపకులను […]Read More

National Slider Telangana

ఈటలకు బంఫర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More