చాలా మంది రాత్రి పూట మొబైల్ ఫోన్ చూస్తూ అలాగే దాన్ని పక్కన పెట్టుకుని నిద్ర పోవడం గమనిస్తుంటాము అయితే అలా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న పిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు రావొచ్చు ఒకవేళ మొబైల్ ఫోన్ పేలితే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి సమస్య కూడా […]Read More
Tags :doctor tips
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది బాడీ కి శక్తి వస్తుంది .. స్ట్రెస్ నుండి విముక్తి లభిస్తుంది జీర్ణప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడు, గుండె పని తీరు మెరుగుపడుతుందిRead More
ఇండ్ల దగ్గర తప్పకుండ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి.. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేప ఆకులు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.. అలాగే మలేరియా ను కూడా నియంత్రించవచ్చు తులసి ఆకులు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది తలనొప్పి దగ్గు జలుబు నుండి ఉపశామనం కలుగుతుంది తిప్ప తీగమొక్క ఆకులు తీస్కోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మ సంబంధిత అలెర్జీ సమస్యలు తగ్గుతాయి కలబంద రసం తాగడం […]Read More
చాలామందికి టీ తో పాటు బిస్కెట్లు తీసుకోవడం అలవాటు ఉంటుంది.. దీనివల్ల సమస్యలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. బీపీ పెరుగుతుంది మాలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది చర్మం పై ముడతలు వస్తాయి దంతాలు త్వరగా పాడవుతాయి శరీర బరువు పెరుగుతుంది రక్తంలో చక్కర స్థాయిని పెంచుతాయిRead More
ఉరుకుంటూ పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగోచ్చు అని పెద్దలు ఓ సామెత చెబుతుంటారు. అయితే నిలబడి నీళ్ళు తాగోద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే నిలబడి కంటే కూర్చోని నీళ్లు తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు. నిలబడి నీళ్ళు తాగడం వల్ల నీళ్లు ప్రత్యేక్షంగా డైరెక్టుగా పొట్టబాగంలోకి చేరుతుంది. దీంతో పొట్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా నిలబడి […]Read More
సహాజంగా కొంచెం జ్వరంగా ఉన్నా… కొద్దిగా తలనొప్పి ఉన్నా కానీ.. జలుబు చేసిన కానీ మనం ఎక్కువగా పారాసిటమాల్ కే ప్రయార్టీ ఇస్తాము.. వైద్యుల కంటే ముందే మనం దాన్ని తీసుకోవడం వేసుకోవడం రెండు జరిగిపోతాయి కూడా. అంతగా మనం పారాసిటమాల్ కు ఎక్కువ ప్రయార్టీ ఇస్తాము. అయితే ఎక్కువగా ఈ టాబ్లెట్ వాడితే కాలేయం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని వైద్య నిపుణులు తెలుప్తున్నారు. పెద్దలు రోజుకూ గరిష్టంగా నాలుగు గ్రాములను మించి ఈ […]Read More
చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు. దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు […]Read More
అల్లం కొబ్బరి ఎల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. సహజసిద్ధంగా లభించే అహారం కంటే కృత్రిమ పద్ధతుల్లో వండే ఆహారాన్నే మనం ఎక్కువగ ఇష్టపడతాము.. ఊదాహరణకు ఫాస్ట్ ఫుడ్ ,బర్గర్లు,ఫీజాలు ఎక్కువగా తినడానికే మనం ఇష్టపడతాము. అయితే అల్లం రోజూ తింటే లాభాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు,మంట వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్టలో ఉన్న అనవసరం యాసిడ్లకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా […]Read More
మగవారైన.. ఆడవారికైన సహాజంగా జుట్టు రాలుతుంది. ఈరోజుల్లో ఎక్కువగా ఆ సమస్యను అందరూ ఎదుర్కుంటూ ఉంటారు. జుట్టు రాలకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు.. మరెన్నో చిట్కాలను పాటిస్తాము. అయితే ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి,ప్రతి దానికి ఆందోళన చెందడం అని త్రయా అనే ప్రముఖ సంస్థ చేసిన అధ్యాయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా రెండులక్షల ఎనిమిది వేల మందిపై ఈ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 71.19% మంది జుట్టు బాగా […]Read More
సహజంగా మనకు జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా?… వద్దా? అని చాలా మంది సందేహిస్తుంటాము . అయితే ఆయిల్, మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. దీంతో ఆ ఆహారం త్వరగా జీర్ణం కాదు .. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటయి..చికెన్ సూప్ […]Read More