సహాజంగా అందరూ బొప్పాయి తిని.. దానిలోపల ఉన్న గింజలను పడేస్తారు. అయితే బొప్పాయి గింజలను తినడం వలన అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ,ప్లేవ నాయిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయ కణాలు అక్సీకరణ , వాపు , ఒత్తిడి నుండి కాపాడతాయి.ఈ గింజల్లో ఉండే సమ్మేళనాలు దెబ్బ తిన్న కాలేయకణజలాన్ని సైతం బాగుచేస్తాయి.ఈ గింజల్లో ఉండే ఎంజైమ్స్ , పపైన్ వంటీ పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. […]Read More
Tags :doctor tips
మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా..?. ఎవరితోనూ మీ బాధను చెప్పుకోలేక పోతున్నారా..?. మీ సమస్యకు పరిష్కారం లేక మీలో మీరే ఆవేదన చెందుతున్నరా..?. అయితే ఇది మీకోసమే. తప్పకుండా చదవండి. అలవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగు తినడం వలన పేగులల్లో మంచి బ్యాక్టీరియాలను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వలన ఎదురయ్యే సమస్యలను ఇది నియంత్రిస్తుంది. ఉదయాన్నే లేవగానే పరిగడుపున వెచ్చని అరలీటర్ నీళ్లు తాగాలి. ప్రతిరోజూ రెండు మూడు గ్లాసుల మజ్జీగ […]Read More
చలికాలంలో మిగతా కాలాలతో పోలిస్తే సహాజంగా అందరికీ మూత్రం ఎక్కువగా వస్తుంది. పగలు సంగతి ఎలా ఉన్న కానీ రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్రకి భంగం అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.Read More
వేరుశనగను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్స్ సహా ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను వేయించి, ఉడకపెట్టి తినడమే కాకుండా రకరకాల స్నాక్స్ రూపంలో తింటారు. వేరుశనగలను వేడిచేసి లేదా ఉడకపెట్టి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగను తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణంకావడం కష్టంగా మారి జీర్ణప్రక్రియలో […]Read More
ప్రతిరోజూ పిస్తా పప్పును గుప్పెడు తింటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో విటమిన్ ఈ,విటమిన్ బీ6 వంటి విటమిన్లు పుష్కళంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి. పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
రోజూ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ..?
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..తెలివితేటలను పెంచుతుంది.మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది..ఇది ముఖంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది.జుట్టు బలంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
మిమ్మల్ని తరచూ తలనొప్పి బాగా వేధిస్తుందా..?.. అసలు తట్టుకోలేకపోతున్నారా..?.అయితే ఈ సింపుల్ టిప్స్ ను పాటించండి..పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందులా ఉపయోగపడుతుంది..ఈ రసాన్ని ఏదైన సిరఫ్ లో లేదా శీతల పానీయాలలో మిక్స్ చేసి తాగితే తలనొప్పి ఇట్నే తగ్గిపోతుంది.. తులసీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి..వాటి సువాసన పీల్చడం వల్ల కూడా లాభం జరుగుతుంది..రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి మసాజ్ చేయాలి.. ఇలా చేస్తే […]Read More
సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి. దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు […]Read More
అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండితే అనేక లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నానబెట్టి బియ్యం వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తీరుతుంది. బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఎక్కువసేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.Read More
చాలా మంది రాత్రి పూట మొబైల్ ఫోన్ చూస్తూ అలాగే దాన్ని పక్కన పెట్టుకుని నిద్ర పోవడం గమనిస్తుంటాము అయితే అలా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న పిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు రావొచ్చు ఒకవేళ మొబైల్ ఫోన్ పేలితే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి సమస్య కూడా […]Read More