Tags :danasari anasuya

Bhakti Breaking News Slider Top News Of Today

గుండంపల్లిలో మంత్రి సీతక్క పర్యటన

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుండంపల్లి లో పండిట్ భాను ప్రసాద్ శాస్త్రి వేదమంత్రాల మంత్రోత్సరణ వారి దివ్య కరకరములచే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొన్నారు … ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ వారు కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శిథిలవస్థలో ఉంది మహాశివరాత్రి రోజున […]Read More

Bhakti Breaking News Slider Telangana Top News Of Today

బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జలసౌధలో ప్రభుత్వ ఉద్యోగులతో కల్సి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులతో కల్సి మంత్రి నృత్యం ఆడారు. జలసౌధలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజినీరింగ్ విభాగం ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. అక్కడి ఉద్యోగులతో కల్సి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడుతూ మంత్రి సీతక్క కాసేపు డాన్స్ వేశారు. మరోవైపు ఉస్మానీయా యూనివర్సిటీలోనూ జరిగిన వేడుకల్లో సైతం మంత్రి పాల్గోన్నారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కను ఫోన్ లో తిట్టిన వ్యక్తి అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు ఓ వ్యక్తి కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల నాలుగో తారీఖున గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ నంబరు నుండి మంత్రి సీతక్కకి కాల్ చేశాడు. మంత్రి సీతక్కకు మూడు సార్లు కాల్ చేసి అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు మంత్రి సిబ్బంది. మంత్రి కారు […]Read More

Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి KTR కు మహిళా కమీషన్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమీషన్ నోటీసులు జారీ చేశారు. నిన్న గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఉచిత బస్సులో ఎల్లిపాయలు పొట్టు తీయడం తప్పు కాదని మా సీతక్క చెబుతుంది. మేము ఎప్పుడు అన్నాము అక్క ఎల్లిపాయలు పొట్టు తీయడం.. మేము ఎక్కడ కూడా తప్పు అనలేదు. ఎల్లిపాయలు పొట్టు తీయడం కాకపోతే డాన్సులు.. […]Read More

Slider Telangana Top News Of Today

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు.సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది.ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. […]Read More

Slider Telangana Top News Of Today

జూడా లకు మద్ధతుగా మంత్రి సీతక్క

కోల్ కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారానికి నిరసనగా… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర జూడాల సంఘం ఈరోజు బుధవారం ఓపీ సేవలను బంద్ పెట్టి నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.. దీంతో జూడాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. జూడాల నిరసనలకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు తమ ప్రభుత్వం అండగా […]Read More

Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్

ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More

Slider Telangana Top News Of Today

అంగన్ వాడీలకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది… బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” రిటైర్మెంట్ అయినాక అంగన్ వాడీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.. ఇప్పటివరకు అంగన్ వాడీ టీచర్లకు లక్ష రూపాయలు.. హెల్పర్లకు యాబై వేలు మాత్రమే ఇచ్చేవారు.. కానీ ఇక ముందు టీచర్లకు రెండు లక్షలు ఇస్తాము.. హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తామని ” ప్రకటించారు.. దీని గురించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాము.. ఒకటి రెండు […]Read More

Slider Telangana

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం పోస్టర్ ఆవిష్కరణ

జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ గారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం సహకరిస్తుందని […]Read More

Slider Telangana

కొత్త ఫించన్ల పై మంత్రి సీతక్క క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి సీతక్క సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.Read More