చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి […]Read More
Tags :csk
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతారు. రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇక అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తారు అంటూ ఓ వార్త నిత్యం వైరలవుతూ ఉంటది. తాజాగా అలాంటి వార్తలపై ఎంఎస్ ధోనీ క్లారిటీచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ తాను చిన్నతనంలో క్రికెట్ ను ఎలా అయితే ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. బహుశా ఇంకొన్నేళ్ల […]Read More
ఐపీఎల్ ప్రారంభం కాకముందే ప్రధాన జట్లల్లో ఒకటైన చెన్నై జట్టుపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వూలో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే జట్టు ఓనర్ శ్రీనివాసన్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపించారు. గతంలో ఆయన బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు చెన్నై టీమ్ లోకి ఎలాగైనా ఫ్లింటాఫ్ ను తీసుకోవాలని అనుకున్నారు. అందుకే అతనికోసం బిడ్ వేయద్దు అని అన్ని జట్లకు చెప్పామన్నారు. శ్రీనివాసన్ చెన్నై మ్యాచులకు అంపైర్లను మార్చి స్థానిక […]Read More