Tags :Crime news

Crime News Slider

జైలు నుండి విడుదలై మళ్ళీ అరెస్ట్

జైలు నుండి విడుదల అయ్యాడని ర్యాలీ తీసిన గ్యాంగ్‌స్టర్.. మళ్లీ  పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన వైరల్ అవుతుంది.. మహారాష్ట్ర – నాసిక్ గ్యాంగ్‌స్టర్‌గా పేరున్న హర్షద్ పటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి పలు కేసులలో అరెస్ట్ అయి జూలై 23న విడుదల అయ్యాడు. జైలు నుండి విడుదల అయినపుడు కంబ్యాక్ హర్షద్ అంటూ అతని అనుచరులు ర్యాలీ తీయగా, అతను కారు రూఫ్ టాప్ మీద నుండి ర్యాలీలో పాల్గొన్నాడు.. దీనిపై కేసు నమోదు […]Read More

Crime News Slider

గంజాయి మత్తులో దించి సహచర విద్యార్థినిని

ఏపీ లోని తిరుపతి – శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ చదువుతున్న కర్నూల్ జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)కి సహచర విద్యార్థిని ప్రణవకృష్ణ(35)తో స్నేహం ఏర్పడింది. ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.. అయితే ఆ అమ్మాయికి ప్రణవకృష్ణకి స్నేహం ఏర్పడడంతో తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది. ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిలు గంజాయికి అలవాటై ఆ యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు.. ఇలా ఆ యువతి గంజాయి […]Read More

Crime News Slider

జర్నలిస్టుకు బెదిరింపులపై ఎస్పీ కి పిర్యాదు

తెలంగాణలో  ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు. దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు […]Read More

Crime News Slider

సొంత ఇంట్లో దొంగతనం కేసులో ట్విస్ట్

నిర్మల్ – మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు.. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ […]Read More

Crime News Slider

గన్ మిస్ ఫైర్ కావడంతో…?

హైదరాబాదులోని శంకర్ పల్లి వద్ద సిఐఎస్ఎఫ్ బెటాలియన్ బ్యాచ్ తో కలిసి విది నిర్వహణలో బస్సులో ప్రయాణం చేస్తుండగా గన్ గడ్డం కింద పెట్టుకొగా ప్రమాదవశాత్తు గడ్డం క్రింద నుండి బుల్లెట్లు తల పై భాగం లోకి దూసుకెళ్లిన బుల్లెట్లు. బస్సులో పెద్ద శబ్దం రావడంతో తోటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ లు మొత్తం ఉలిక్కిపడ్డారు ఏమీ జరిగిందో అని తెలుసుకునేలోపే రక్తపు మడుగులో కుప్పకూలిన సిఐఎస్ఎఫ్ వెంకటేశ్వర్లు. మృతుడు వెంకటేశ్వర్లు మృతి ప్రమాదవశాత్త లేక ఆత్మహత్య చేసుకున్నాడా […]Read More

Crime News Slider

ఇంటికి పిలిచి.. మహిళను…?

మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి […]Read More

Crime News Slider

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో పర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోర్టుకు తెలిపారు. అయితే కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు పర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేయడం అసాధ్యం .. తప్పనిసరిగా ప్రతేక్ష విచారణకు హాజరు కావాల్సిందే అని […]Read More

Crime News Sports

రీల్స్ చేస్తూ లోయలో పడి యువతి…?

ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని బయటకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అన్వీ మరణించింది.. కాగా అన్వీకి సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.ఈమధ్య ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృత్తం అవుతున్న జాగ్రత్తపడకపోవడం చాలా […]Read More

Crime News Slider Telangana

గురుకుల ప్రిన్సిపాల్ పై సరస్వతి బంధువులు దాడి

సూర్యాపేట – పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద  ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురుకు జ్వరంగా ఉందని తీసుకెళ్ళమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.. అక్కడికి రమ్మని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. అక్కడికి వెళ్లే వరకే తమ కూతురూ చనిపోయి ఉందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు..ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడికి దిగారు .. […]Read More

Crime News Slider

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం సంఘటన చోటు చేసుకుంది.బెంగుళూరుకు చెందిన ఫుడ్ డెలవరీ భాయ్ మురళీధర్ అనే వ్యక్తి నుండి ఎండీఎంఏ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయానికి వచ్చిన మురళీధర్ నుండి ఎయిర్ పోర్ట్ అధికారులు ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంబంధితాధికారులను […]Read More