నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది..ఇవాళో రేపూ..కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని జంటను విడగొట్టింది..వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలి .. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.కృష్ణా-రామా అనాల్సిన వయసులో పరువు..పరువు అంటూ రాత్రి పగలు కలవరించిన ఆ ముసలావిడ…తన మనవరాలిని పెళ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని హత్య చేయాలని మనవళ్లని ఆదేశించింది…అతన్ని చంపడానికి నాలుగు సార్లు ఆమెనే మనవళ్ల సాయంతో […]Read More
Tags :Crime news
ఇటివల భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే..భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి అనంతరం చెరువులో పడేసిన సంగతి ఇటివల సంచలనంగా మారింది. అయితే ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.భర్త గురుమూర్తి.. వెంకటమాధవిని చంపిన ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. దీనికోసం మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు.. ఎముకలను […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నల్ – బిజినేపల్లి మండలం వట్టెం ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్కు స్థానిక రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులు 5 మందికి చెందిన 800 బస్తాల 320 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆన్ లైన్లో గుడిపల్లిలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును ఎంపిక చేసి ట్రక్ షీట్(ఏపీ04 టీవీ 0985)ను లారీ డ్రైవర్ రాజుకు అప్పగించారు. వడ్ల లారీ ఎంతకూ చేరకపోడంతో అధికారులు అనుమానంతో విచారించారు.అక్కడి నుంచి వెళ్లిన డ్రైవర్, లారీ ఓనర్తో కుమ్మక్కె […]Read More
పోస్టు పెడితే అరెస్టు చేసుడేంది?-ఎడిటోరియల్ కాలమ్
సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్ వంటి సోషల్మీడియా వేదికల్లో, వెబ్సైట్లలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న నెపంతో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడానికి వీలు కల్పించే సైబర్ చట్టంలోని అంశాలను న్యాయస్థానం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు 2015 మార్చి 24న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 123 […]Read More
ఆంధ్రప్రదేశ్లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిణి విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా కత్తిరించగా.. తల్లి దండ్రుల ఫిర్యాదుతో ఈ […]Read More
కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెల్సిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. సర్వేకు వచ్చిన కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే […]Read More
తెలంగాణలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మధురానగర్ లో నివాసముంటున్న యాబై ఏండ్ల మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కూలీ పని చేసుకునే సదరు మహిళ కోండాపూర్ లో పని ముగించుకుని నిన్న సోమవారం రాత్రి ఇంటీకి బయలు దేరింది. మార్గం మధ్యలో ఓ ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉన్నాయి. అవి ఉతకాలని .. డబ్బులు ఇస్తామని నమ్మించారు. గదికి […]Read More
హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం
హైదరాబాద్లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు . అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. […]Read More
ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More
 
                             
                 
                 
                 
                 
                 
                 
                 
                