Tags :Crime news

Breaking News Crime News Slider Top News Of Today

అడిక్‌మెట్ బ్రిడ్జిపై ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అడిక్‌మెట్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. సమాచారం ప్రకారం, వేగంగా వెళ్తున్న బైక్ స్కిడ్ కావడంతో విద్యార్థులు అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణంగా భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, తీవ్ర గాయాలు కారణంగా ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కు తరలించగా, పోలీసులు కేసు నమోదు […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లాకు చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదో తరగతి తెలుగు పేపర్ లీకైన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 6గుర్ని నల్గోండ సీసీఎస్ నుండి నకిరేకల్ జడ్జ్ ముందు పోలీసులు హాజరు పరిచారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏ1 చిట్ల అకాశ్ , ఏ2 బండి శ్రీనివాస్ ,ఏ3 చిట్ల శివ, ఏ4 గునుగుంట్ల శంకర్ ,ఏ5బ్రహ్మదేవర […]Read More

Breaking News Crime News National Slider Top News Of Today

సంసారం చేయాలంటే రోజుకి రూ.5వేలు..!

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదు చేశారు. తనతో కాపురం చేయాలంటే రోజుకి రూ ఐదు వేలు ఇవ్వాలని తన భార్య డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నది.. తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా వేధిస్తున్నదని భార్య బాధితుడు వెల్లడించాడు. ఒక వేళ విడాకులు ఇవ్వాలనుకొంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నదని కూడా అతను ఆ పిర్యాదులో తెలిపాడు. పిల్లలను కనడానికి తన భార్య […]Read More

Breaking News Crime News Slider Top News Of Today

కారులో పరీక్షలు..ఆసుపత్రిలో అబార్షన్..!

ఖమ్మంలో సంచలన ఘటన చోటు చేసుకుంది.కారులో లిగనిర్థారణ పరిక్షలు,ఆడపిల్ల అని తేలితే ఆసుపత్రిలో అబార్షన్ లు..గుట్టు చప్పుడుకాకుండా అమాయకు పేదలే లక్ష్యంగా చేస్తున్న దందా బయటపడింది. వివరాల్లోకెలితే ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది, ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది.. అక్రమ సంపాదనకు ఆశ పడిన ఈ ముగ్గురు […]Read More

Crime News Slider Top News Of Today

ముద్దులు పెడితే బాకీ మాఫీ – అధికార పార్టీ నేత బంఫర్ ఆఫర్..!

సహజంగా ఎవరైన మనకు బాకీ ఉంటే ఎప్పుడు ఎలా చెల్లిస్తారు..?. ఎన్ని రోజులకు చెల్లిస్తారు అని అడుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన ఓ నేత మాత్రం బాకీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల అధికార కాంగ్రెస్ పార్టీ నేతపై లైంగిక వేధింపులు కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలోని ఓ ఉపాధ్యాయురాలు […]Read More

Breaking News Crime News Slider Top News Of Today

రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం

రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని తెనాలిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న పూరి – తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ -1 కోచ్ 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు. తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. […]Read More

Breaking News Business Crime News Slider Top News Of Today

మేఘా కంపెనీకి బిగ్ షాక్..!

ప్రముఖ మేఘా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్ జరిగింది.ఇందులో భాగంగా నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు.మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

తల్లితో సహా జీవనం.!.ఆపై కూతుళ్లపై అత్యాచారం..!!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు.సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే […]Read More

Sticky
Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ .దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకాడు అరవింద్. దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు.Read More

Sticky
Crime News Slider Top News Of Today

నాయనమ్మ పగ-నరకంలో మనుమరాలు..!

నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది..ఇవాళో రేపూ..కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని జంటను విడగొట్టింది..వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలి .. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.కృష్ణా-రామా అనాల్సిన వయసులో పరువు..పరువు అంటూ రాత్రి పగలు కలవరించిన ఆ ముసలావిడ…తన మనవరాలిని పెళ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని హత్య చేయాలని మనవళ్లని ఆదేశించింది…అతన్ని చంపడానికి నాలుగు సార్లు ఆమెనే మనవళ్ల సాయంతో […]Read More