ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్స్ లో శ్రేయాస్ అయ్యర్ 82(36), పి సింగ్ 42(23), ప్రియాన్స్ ఆర్య 36(13) పరుగులతో రాణించారు. హైదరాబాదీ బౌలర్లల్లో పటేల్ 4/42, మలింగ 2/45 […]Read More
Tags :cricket news
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ అదే అవమానం జరిగింది. దాదాపు తొమ్మిదేండ్ల కిందట అప్పటి కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ కోల్ కత్తాలోని సొంత మైదానంలో మహేందర్ సింగ్ ధోనీని అవుట్ చేయడానికి ఫీల్డర్స్ అందర్నీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ గా వస్తే ఎలా సెట్ చేస్తారో అలా సెట్ చేశాడు. ఈ కారణంతోనే అప్పట్లో […]Read More
పంజాబ్లోని మొహాలి- మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఏడు ఫోర్లు.. తొమ్మిది సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 39బంతుల్లో 103పరుగులు సాధించడంతో పూర్తి ఓవర్లలో 219పరుగులు చేసింది. శశాంక్ సింగ్ (52*)పరుగులతో చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. పంజాబ్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లల్లో ఖలీల్ ,అశ్విన్ చెరో రెండు […]Read More
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సీనియర్ ఆటగాడు.. మాజీ సారధి మహేందర్ సింగ్ ధోనీ ఐపీఎల్ నుండే కాకుండా క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇటీవల చెన్నై హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచే అఖరి మ్యాచ్. అందుకే తనయుడి ఆఖరి మ్యాచ్ చూద్దామని ధోనీ తల్లిదండ్రులు సైతం వచ్చారు అని కూడా వార్తలు విన్పించాయి. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి కీలక […]Read More
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి […]Read More
టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More
సింగిడి న్యూస్ – క్రికెట్ ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు […]Read More
సన్రైజర్స్కు జిడ్డులా తగులుకున్నాడు..! ఇప్పట్లో వదిలేలా లేడు..!!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ పేరు వింటేనే సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భయ పడుతున్నారు. దీనికి కారణం అతడు ఎస్ఆర్హెచ్కు పీడకలలు పరిచయం చేయడమే. విశాఖపట్నం వేది కగా ఇవాళ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అతడే ప్రధాన కారణం. ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు తీసి కమిన్స్ సేన ఓటమిని శాసించాడు స్టార్క్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి […]Read More
టీమిండియా కెప్టెన్.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడేటప్పుడు ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో. ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే […]Read More
ఐపీఎల్ లో నిన్న శనివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడటం ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాదు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(ఐపీఎల్ +దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్లు ఆడిన తొలి భారత ప్లేయర్ గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్ (412), విరాట్ (401), ధోనీ (393), రైనా(336) ఉన్నారు. ఓవరాల్ గా కీరన్ పొలార్డ్ (695), బ్రావో(582), షోయబ్ మాలిక్ (555), రస్సెల్ (540), నరైన్ (537) తొలి […]Read More