Tags :congress

Breaking News Slider Telangana Top News Of Today

అందుకే ఆయన ” హారీష్ రావు”…?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలోనైన.. మీడియా సమావేశంలోనైన.. ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశంలోనైన ఒక అంశంపై మాట్లాడారంటే దానిపై ఎంతగానో రీసెర్చ్ చేసి మరి సబ్జెక్టూతో మాట్లాడుతారు. ఎదుటివాళ్లు దానికి సమాధానం ఇవ్వలేనంతగా ఉంటుంది మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడే ఏ విషయమైన. తాజాగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రెచ్చిపోండి కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కొమటిరెడ్డి పిలుపు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోకసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి,మంత్రులను, కాంగ్రెస్ పార్టీ నేతలను ఒక్క మాట అన్నా కానీ సహించకండి. రోడ్లపై తిరగండి. బీఆర్ఎస్ నేతలు తిరిగితే అడ్డుకోండి.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనేది బీఆర్ఎస్ నేతల లక్ష్యం.. పదేండ్లు తెలంగాణ సెంట్మెంట్ ను వాడుకోని పరిపాలన చేశారు.. మళ్లీ అదే సెంట్మెంట్ ను రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్ళు ఓట్లు వేయకపోతే హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆ “క్రెడిట్ అంతా హారీష్ రావు” దే…? -ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు అంటే ఠక్కున బీఆర్ఎస్ శ్రేణులు గుర్తుకు చేసుకునేది పార్టీకి ట్రబుల్ షూటర్.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడైన.. ఉద్యమంలోనైన .. తెలంగాణ పునర్నిర్మాణంలోనైన.. అప్పుడైన ఇప్పుడైన ఎప్పుడైన ఓ అంశాన్ని నెత్తినెట్టుకుంటే దాన్ని విజయవంతం చేసే వరకు వదిలిపెట్టని గులాబీ సైనికుడు.. నాయకుడు అని. తాజాగా అదే మరోకసారి నిరూపితమైంది. నిన్న గురువారం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులందరితో […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

“పసుపు కండువా” కప్పుకోవచ్చుగా షర్మిల జీ…!

అదేమి విచిత్రం ఏపీపీసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలను పసుపు కండువా కప్పుకోమని అంటున్నారా..?. కొంచెమైన తెలివి ఉందా..?. అని ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. అసలు ముచ్చట ఏమిటంటే..?. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి.. కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణాల్లో ఒకరు వైఎస్ షర్మిల .. కాంగ్రెస్ లో చేరడం.. పీసీసీ చీఫ్ అవ్వడం.. అక్కడ తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి వ్యతిరేకంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ కు డౌటోచ్చింది

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విచిత్రమైన డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ” రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లు. రిజర్వేషన్లు తీసేయాలనే కాంగ్రెస్ చూస్తుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరలు.. గాజులు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన ప్రతులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కెపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందచేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4.30గంలకు ఢిల్లీకు బయలు దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు అని తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ను తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాల సమాచారం.. ఈ భేటీలో తెలంగాణలో జరిగిన వరద నష్టం పై ప్రధానితో సహా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మెగా భారీ విరాళం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా గ్రూప్ రూ. 5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి , కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి , ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.టీ.రావు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్ , సీనియర్ నేత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న కోఠి ఉమెన్స్ యూనివర్సిటీ పేరును మార్చింది. దీనికి సంబంధించిన అధికారక ఉత్తర్వులను త్వరలోనే విడుదల కానున్నాయి. నిన్న మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్రజా ప్రభుత్వం కాదు బుల్డోజర్‌ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హైడ్రా పేరిట నిరుపేద‌ల ఇండ్ల‌ను కూల‌గొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైడ్రా పేరుతో నగరంలో నివాసం ఉంటున్న నిరుపేద‌ల ఇండ్ల మీద‌కు వెళ్లిన‌ట్లు.. మీ అన్న తిరుప‌తి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజ‌ర్‌ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి […]Read More