మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల […]Read More
Tags :congress
ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో చేసిన అప్పులే కారణం.పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. పదేండ్లలో అప్పులతో తమకు తాము బాగుపడ్డారు తప్పా రాష్ట్రంలో ఏ వర్గాన్ని బాగుచేయలేదు. బీఆర్ఎస్ చేసిన అప్పులు.. పాపాలు లేకపోతే […]Read More
తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో యాబై వేల కోట్లకు పైగా రూపాయలను లూటీ చేసింది. రాష్ట్రంలో ఏ జిల్లాకైన వెళ్దాము.. ఏ నియోజకవర్గానికైన […]Read More
ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ-కాంగ్రెస్ బీజేపీ ల మైత్రీపై సంచలన నిజాలు..
పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.బీజేపీ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రేస్ పోరాటం చేస్తుంది.కేంద్రప్రభుత్వం ఆధానితో మోదీ దోస్తీపై కాంగ్రేస్ అగ్రనాయకులు రాహుల్ గాంది పోరాటం చేస్తున్నారు.మోదీకి వ్యతిరేఖంగా డిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రేస్ పోరాటాలు చేస్తుంది.బీజేపీ సైతం కాంగ్రేస్ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది.కాంగ్రేస్ కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇస్తూ వస్తుంది. అయితే ఇందుకు బిన్నంగా తెలంగాణ కాంగ్రేస్,బీజేపీల తీరు ఉంది.తెలంగాణలో ఆ రెండు జాతీయ పార్టీలు చాలా ప్రెండ్లీగా ముందుకు […]Read More
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫార్ములా – ఈ కార్ రేసింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసిబీ కేస్ నమోదు చేసి కేటీఆర్ ను A1 గా చేర్చింది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంతర్మధనం చెందుతున్నారని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.పార్ములా – ఈ కార్ […]Read More
భూభారతి చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి యాబై రెండు లక్షల ఎకరాలను కాపాడుతాము.. ప్రతి రైతుకు చెందిన భూమికి భద్రత కల్పిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భూభారతి చట్టంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకోచ్చాము. గతంలో అద్భుతమని తీసుకోచ్చిన ధరణి చట్టం ద్వారా సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకూ అందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నారు. […]Read More
కేటీఆర్ అరెస్ట్ తప్పదా..? – కాంగ్రెస్ వ్యూహాం ఇదేనా..?
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ గత రెండు మూడు నెలలుగా రాజకీయ వర్గాలతో పాటు సర్వత్రా చర్చ జరుగుతున్నది.కొన్ని మీడియా సంస్థలు నేడు అరెస్ట్,రేపు అరెస్ట్ అంటూ కథనాలను సైతం ప్రచురిస్తూ వస్తున్నప్పటికి కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు వరకు జరగలేదు.లగచర్ల లో ఇటీవల జరిగిన సంఘటనలలో భాగంగా స్థానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More
“ఈజ్ ఇట్ ది వే” అంటూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడిన హారీష్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఒకవైపు కంటెంటుతో.. మరోవైపు కౌంటర్లతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ అంశాన్ని లేవనెత్తిన కానీ దానికి సమాధానం ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను బట్టలు విప్పి మరి నిలబెట్టినట్లు ఎన్కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ దుమ్ము దులిపేవారు. కానీ ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతిలో తేలిపోతుంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనో.. ప్రజల ముందు దోషులను చేద్దామనో ప్రయత్నించి బోర్లా […]Read More