Tags :congress governament

Slider Telangana

కమ్మ అంటే అమ్మలాంటిది

హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కమ్మ అంటే అమ్మలాంటిది.పది మందిని ఆదుకునే స్వభావం ఉన్నవాళ్లు కమ్మవాళ్లు.. మట్టిలో నుండి బంగారం తీసే శక్తి కమ్మవారికి ఉంది. కమ్మ వర్గం నుండి వచ్చిన ఎన్టీఆర్ ఈ దేశ రాజకీయాలకు ఓ మార్గం చూపించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్. పెద్దపెద్ద కంపెనీల నుండి చిన్న చిన్న కంపెనీల వరకు […]Read More

Slider Telangana

తెలంగాణ నుండే పెద్దఎత్తున ఐఏఎస్ లు రావాలి

తెలంగాణ రాష్ట్రం నుండి ఐఏఎస్ లు పెద్ద ఎత్తున రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహాస్తం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనక బడిన రాష్ట్రాలు బీహార్,రాజస్థాన్ . అలాంటి రాష్ట్రాల నుండే ఎక్కువ మంది కలెక్టర్లు,ఐపీఎస్ అధికారులు వస్తున్నారు. దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ. నగరం హైదరాబాద్. అలాంటి రాష్ట్రంలో అనేక సదుపాయాలు ఉన్న తరుణంలో ఎక్కువమంది సివిల్స్ […]Read More

Slider Telangana

తెలంగాణలో మరో కొత్త పథకం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.Read More

Slider Telangana

జాబ్ క్యాలెండర్ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

జాబ్ క్యాలెండర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీచ్చారు. నిరుద్యోగ యువత… గ్రూప్ పరీక్షల అభ్యర్థులతో… విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” నిరుద్యోగుల సమస్యలు మాకు తెల్సు. వారి సమస్యలను పరిష్కరించడమే మా తొలి ప్రాధాన్యత. వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్ -2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నాము.. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాము .. ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదో తారీఖు […]Read More

Slider Telangana

హైడ్రా చైర్మన్ గా రేవంత్ రెడ్డి

హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సభ్యులుగా మున్సిపల్ శాఖమంత్రి ,రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,జీహెచ్ఎంసీ మేయరు,సీఎస్,డీజీపీ తదితరులు ఉండనున్నరు అని ప్రభుత్వం ప్రకటించింది. హైడ్రా విధివిధానాల గురించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.Read More

Slider Telangana

రేవంత్ రెడ్డిపై షర్మిల ప్రశంసల వర్షం

మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ఏడు వేల కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనిగురించి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ ” సరిగ్గా పదిహేను ఏండ్ల కిందట దేశ వ్యాప్తంగా […]Read More

Slider Telangana

హారీష్ రావు దెబ్బకు కాంగ్రెస్ సెల్ఫ్ గోల్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ […]Read More

Slider Telangana

రేషన్ కార్డులపై శుభవార్త

త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ” రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కర్కి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము… ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తాము” అని ఉద్ఘాటించారు..Read More

Slider Telangana

అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు అయింది. వచ్చే నెల మూడో తారీఖున సీఎం హైదరాబాద్ నుండి బయలు దేరి వెళ్లనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల పదకొండో తారీఖున తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.Read More

Slider Telangana

బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు

బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More