Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలు

“దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యే క వాహనాలు ప్రారం భించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.. నిన్న సోమవారం నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యు త్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబరుకు ఫోన్ చేస్తే వెం టనే అత్యవసర సేవల సిబ్బంది ఈ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

ఈరోజు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేరళ వెళ్లనున్నారు. త్వరలో జరగనున్న వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో రేపు బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నరు. అందుకే ఈ రోజు సాయంత్రం ఆయన కేరళకు బయలు దేరనున్నారు. బీజేపీ తరపున నవ్య హరిదాస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

టీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అంతర్మధనం

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో అప్పుడే అంతర్మధనం మొదలైందా..?. అధికారంలోకి రాలేమనుకున్నవాళ్ళు తీరా అంచనాలన్నీ తలకిందులై అధికారంలోకి వచ్చాక ఏమి చేయాలో ఆర్ధం కావడం లేదా..?. కనీసం నలబై యాబై సీట్లు వస్తాయేమో అని గంపగుత్త హామీలిచ్చి తీరా ఇప్పుడు వాటీని అమలు చేయాలంటే తలలు పట్టుకుంటున్నారా..?. గత మూడు నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల పార్టీలో చేరి మంత్రులైన కొంతమంది నేతల తీరుతో ఆ పార్టీకి నష్టం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

10ఏండ్లలో బీఆర్ఎస్ 30వేల ఉద్యోగాలు ఇవ్వలేదు

పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలో కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. గ్రూప్ – 1 అభ్యర్థులను బీఆర్ఎస్ తమ రాజకీయాల కోసం వాడుకున్నారు. సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చారు అని టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే యాబై వేల ఉద్యోగాలిచ్చాము.. గ్రూప్ -1 నిర్వహిస్తున్నాము.. మెగా డీఎస్సీ వేసి పోస్టులను భర్తీ చేశాము. పదేండ్ల తమ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే నందినగర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఉదయం నుండే భారీగా పోలీసులు అక్కడ మోహారించారు. ఈరోజు సుప్రీం కోర్టులో గ్రూప్ -1 పై విచారణ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వారిని కలుస్తారనే సమాచారంతో కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ చేశారని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావుపై పీఎస్ లో పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుపై బేగం బజార్ పీఎస్ లో పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పిషనరీ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని పీఎస్ లో పిర్యాదు చేశారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసు అమరవీరులకు అందించే పరిహారాన్ని ప్రకటించారు.విధుల్లో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ,హెడ్ కానిస్టేబుల్ లకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వనున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్లకు కోటి ఇరవై ఐదు లక్షలు పరిహారం ఇవ్వనున్నారు. డీఎస్పీ,అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి యాబై లక్షలు.. ఐపీఎస్ లకు రెండుకోట్ల .. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వాళ్లకు యాబై లక్షలివ్వనున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ గుడి ఘటనలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హిందూ వ్యతిరేకి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిపై దాడిని సీఎం ఎందుకు ఖండించలేదు..?.. ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది..? ఆలయంపై దాడి వీడియోను చూస్తే ఏ మతస్తుడికైనా కోపం వస్తుంది. ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారు..? కనీసం నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా..? అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పై తీవ్ర అగ్రహాన్ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చావడానికి సిద్ధమంటున్న హారీష్ రావు..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట.. పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆశోక్ నగర్ కు రా…?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ […]Read More