Telangana : తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎల్పీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమస్త […]Read More
Tags :congress governament
కోతికి కొబ్బరి చిప్ప.!. రేవంత్ కు అధికారం.!. రెండు ఒకటేనా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైన అధికారం కోసం .. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు.. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలను సంధిస్తారు. అదేంటో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఓ పట్టాన అది కూర్చోని తినకుండా తన ఇష్టారాజ్యాంగా తింటూ సంబరపడుతుంది. రేవంత్ రెడ్డికి అధికారం కూడా అలానే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ మూడో తారీఖున ఎన్నికల […]Read More
కేసీఆర్నే ఓడించారు.!. రేవంత్ రెడ్డి ఎంత..?-ఎడిటోరియల్ కాలమ్ ..!
కేసీఆర్ మూడు అక్షరాల పేరు కాదు.. దాదాపు పద్నాలుగేండ్ల పాటు స్వరాష్ట్ర సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ యోధుడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడని ధీరుడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి పదేండ్లలోనే ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో స్వతంత్ర భారతంలోనే ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనతనలను తెలంగాణ సాధించేవిధంగా పాలించిన నాయకుడు. అలాంటి కేసీఆర్ నే […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల […]Read More
ఒక్కొక్క రైతుకు కాంగ్రెస్ సర్కారు రూ.17,500లు బాకీ..!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద రూ.17,500 లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాల గురించి చర్చ జరుగుతుంది. రైతు భరోసాపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” తాము అధికారంలో ఉన్న సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద రైతులకు అందజేశాము. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వం. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రైతు భరోసా అమలుపై ఎవరికి ఎలాంటి ఆపోహాలు అవసరం లేదు. ఈ పథకంపై ఎలాంటి అనుమానాలు సైతం అవసరం లేదు. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని తీసుకోస్తున్నాము. వచ్చేడాది సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులు ఆయా రైతుల ఖాతాల్లో పడతాయని అన్నారు. ఆయన ఇంకా […]Read More
రేవంత్ రెడ్డి సర్కారుకి బిగ్ షాక్- కేటీఆర్ కు ఊరట..!
ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి ..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఫార్ముల ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై నిధుల దుర్వినియోగం కింద కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే.. ఈ కేసులో కేటీఆర్ ను దాదాప్పు 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు […]Read More
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫార్ములా – ఈ కార్ రేసింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసిబీ కేస్ నమోదు చేసి కేటీఆర్ ను A1 గా చేర్చింది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంతర్మధనం చెందుతున్నారని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.పార్ములా – ఈ కార్ […]Read More
భూభారతి చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి యాబై రెండు లక్షల ఎకరాలను కాపాడుతాము.. ప్రతి రైతుకు చెందిన భూమికి భద్రత కల్పిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భూభారతి చట్టంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకోచ్చాము. గతంలో అద్భుతమని తీసుకోచ్చిన ధరణి చట్టం ద్వారా సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకూ అందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నారు. […]Read More