పంజాబ్లోని మొహాలి- మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఏడు ఫోర్లు.. తొమ్మిది సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 39బంతుల్లో 103పరుగులు సాధించడంతో పూర్తి ఓవర్లలో 219పరుగులు చేసింది. శశాంక్ సింగ్ (52*)పరుగులతో చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. పంజాబ్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లల్లో ఖలీల్ ,అశ్విన్ చెరో రెండు […]Read More
Tags :chennai super kings
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి […]Read More
ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన బౌలర్ నూర్ అహ్మాద్ 4 వికెట్లతో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లల్లో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవ్వడం జరిగింది. ఆ తర్వాత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతారు. రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇక అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తారు అంటూ ఓ వార్త నిత్యం వైరలవుతూ ఉంటది. తాజాగా అలాంటి వార్తలపై ఎంఎస్ ధోనీ క్లారిటీచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ తాను చిన్నతనంలో క్రికెట్ ను ఎలా అయితే ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. బహుశా ఇంకొన్నేళ్ల […]Read More
ఐపీఎల్ ప్రారంభం కాకముందే ప్రధాన జట్లల్లో ఒకటైన చెన్నై జట్టుపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వూలో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే జట్టు ఓనర్ శ్రీనివాసన్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపించారు. గతంలో ఆయన బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు చెన్నై టీమ్ లోకి ఎలాగైనా ఫ్లింటాఫ్ ను తీసుకోవాలని అనుకున్నారు. అందుకే అతనికోసం బిడ్ వేయద్దు అని అన్ని జట్లకు చెప్పామన్నారు. శ్రీనివాసన్ చెన్నై మ్యాచులకు అంపైర్లను మార్చి స్థానిక […]Read More
టీమిండియా లెజండ్రీ ఆటగాడు… మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంఎస్ ధోనీ తన వ్యాపార మాజీ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యదాసు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారని జనవరి ఐదో తారీఖు కోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు […]Read More
ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ కు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గోన్నాను. అని అనుకుంటే ఎవరైన కొనుగోలు చేస్తారా..?. లేదా..?. కొనుగోలు చేస్తే నాకు ఎంత ధర పలుకుతుంది..?. అని ట్వీట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును వీడతారు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే పంత్ ను సీఎస్కే జట్టు […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేందర్ సింగ్ ధోనీ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఐపీఎల్ ప్లేయర్ రిటైనింగ్ పై ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అన్ క్యాప్డ్ కేటగిరీలో తీసుకోనున్నట్లు జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేసింది.అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేండ్లు పూర్తి చేసుకున్న్ ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ఆటగాళ్ళుగా గుర్తించే సదావకాశం బీసీసీఐ […]Read More
గత కొన్ని ఏండ్లుగా ఇదే చివరి ఐపీఎల్ ..ఈ ఐపీఎల్ తర్వాత ఎంఎస్ ధోనీ గుడ్ బై చెప్పనున్నారు అని ఒకటే వార్త ఎప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన.. ముగిసే సమయంలో వైరల్ అవుతుంది.. ఇటీవల జరిగిన ఐపీఎల్ కూడా ఇదే లాస్ట్ అని క్రికెట్ వర్గాల్లో తెగ చర్చ జరిగింది. ఎన్ని వార్తలు ప్రచారం జరిగిన కానీ ఎంఎస్ ధోనీ కొనసాగుతూ వచ్చాడు. తాజాగా మరోకసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. అయితే బీసీసీఐ కనుక ఓ […]Read More
దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More