ఏపీలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ నెల 31న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నాదేండ్ల మనోహార్ తెలిపారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు సిలిండర్ డెలివరీ అవుతుంది.. ఈ పథకం ద్వారా సర్కార్కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది.. దీనికి […]Read More
Tags :chandrababu
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య విబేధాలు ఎప్పటినుండో ఉన్న సంగతి మనకు తెల్సిందే. కాకపోతే ఒకటి రెండు సార్లు తప్పా ఎక్కడా ఎప్పుడు కూడా అవి బయట పడినట్లు మనకు కన్పించలేదు. తాజాగా ఆస్తుల విషయంపై వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కోర్టు దాక వెళ్లడంతో ఈ విషయం గురించి అందరికి క్లారిటీ వచ్చింది. ఈ అంశం గురించి వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ తన […]Read More
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన
ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో భాగంగా దీపావళి పండుగ రోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుంది. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి బుకింగ్ మొదలవుతుంది. ముప్పై ఒకటి నుండి సరఫరా చేస్తారు. ఒక్కొ సిలిండర్ పై రూ.851 లను ప్రభుత్వమే రాయితీ చెల్లిస్తుంది. రెండు […]Read More
ఏపీ లో ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాల్టీ షోలో ఉన్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడో గానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? వీకెండ్ వస్తే హైదరాబాద్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో నాయకులు ఉన్నారు’ అంటూ Xలో […]Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు .. బద్వేల్ ఉన్మాది దాడిలో చనిపోయిన యువతి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందిన వీడియోని మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.. రోధిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీకు విన్పిస్తుందా చంద్రబాబు..అనిత.. పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు.. వరుస మానభంగాలు..హత్యలు.. మహిళలపై దాడులతో ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారుRead More
ఏపీలో గతంలో పాలించిన వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే రానున్న ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుంది.. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నిన్న శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యం.. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని […]Read More
సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు. క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు […]Read More
రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన చంద్రబాబు…?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగిన భేటీలో తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారులైన అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన లాంటి ఐఏఎస్ అధికారులను ఏపీకి బదిలీ చేయాలని […]Read More
ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ ఈ నెల పదహారు తారీఖున అమరావతిలో భేటీ కానున్నది. గురువారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అకస్మిక మృతితో వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్ధు, పీ-4 విధానం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించనున్నది. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి కూడా చర్చించే […]Read More
