Tags :chandhrababu

Andhra Pradesh Slider

ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు

ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు జరుగుతున్నాయి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైన సమయం ఇవ్వడం లేదు.. కల్కి మూవీలో కాంప్లెక్స్ లో కూర్చుని కమాండర్ కుట్రలు చేసినట్లు ఏపీలో ఓ కాంప్లెక్స్ లో కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఒకప్పుడు […]Read More

Andhra Pradesh Slider

వాళ్లకు చంద్రబాబు హెచ్చరిక

ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన.. పాల్పడే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రజాధర్భార్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ” రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అనేక పిర్యాధులు అందాయి.. గ్రామానికో మండలానికో భూకుంభకోణం వెలుగులోకి వస్తుంది. వైసీపీ నేతలతో కల్సి కొంతమంది అధికారులు రెవిన్యూ రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు […]Read More

Andhra Pradesh Slider

టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో బుద్ధా వెంకన్న పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ” ఐదేండ్ల వైసీపీ పాలనలో నాపై ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు గారింటి మీదకు దాడికెళ్తే నేను అడ్డుగా నిలబడ్డాను.. వైసీపీ అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేశాను .. ఎమ్మెల్యే మంత్రులుగా […]Read More

Andhra Pradesh Slider

నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం హాయాంలో కోర్టులోని పలు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియపై టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కేసులపై లీగల్ ఓపినియన్ తీసుకుని ఆగస్టు నెలాఖరి వరకు షెడ్యూల్ ఖరారు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తుంది. 6,100పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో […]Read More

Andhra Pradesh Slider

జనసేనాని వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం … జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని .. చట్టఫరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ ఫారెస్ట్ పరిధిలోని వన్యప్రాణులను అక్రమరవాణా చేసే ముఠాను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్ చేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులపై.సిబ్బందిపై ఆ ముఠా దాడికి దిగింది. ఈ దాడిని డిప్యూటీ సీఎం ఖండించారౌ.. దాడికి పాల్పడినవారిపై […]Read More

Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటికి ఏపీ సర్కారు షాక్

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194కోట్ల టెండర్లను దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న కానీ ఇంతవరకు రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ మొదలెట్టలేదు.. దాదాపు ఏడాదిగా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఏపీఈపీడీసీఎల్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి నోటీసులు […]Read More

Andhra Pradesh Editorial Slider

బెజవాడపై గురిపెట్టిన జనసేనాని-ఎడిటోరియల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More

Andhra Pradesh Editorial Slider

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో ఉన్న జగన్ -ఎడిటోరియల్ కాలమ్.

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన జగన్ నేతృత్వంలో వైసీపీకి వచ్చింది కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే.. అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి వంద కారణాలు.. అయితే ఓటమి చెందిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వందరగానే మేల్కొన్నారు..అందుకే ఎన్నికల సమయంలో ఈవీఎం మిషన్ల ధ్వంశం కేసులో అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని […]Read More

Andhra Pradesh Slider

చంద్రబాబు శుభవార్త

అమరావతిలో హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ఈసందర్బంగా ప్రభుత్వం […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

జగన్ జైలుకెళ్లడం ఖాయం

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలు కు వెళ్లడం ఖాయం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐదేండ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయని తప్పు లేదు.. చేయని కుంభకోణం లేదు.. ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండటానికే జగన్ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది.. వైసీపీ […]Read More