Tags :BRS

Breaking News Slider Telangana Top News Of Today

ఈ ఏడాదే కేసీఆర్ సీఎం..!

తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలన దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

భూకబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే..!

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన 170 ఎకరాల భూమి విషయంలో అర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై 2024 మే 27న కేసు నమోదైంది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లు చూపించి ఎంవోయూ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయిలపై దామోదర్ రెడ్డి కేసు పెట్టారు. ఈ కేసులో తల్లికి, భార్యకు బెయిలు మంజూరు కాగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహాన్ రెడ్డి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో నేనంటే గిట్టనివాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!

ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు ను చూసి నేర్చుకోవాలి గురుజీ..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావును అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్ళు చూసి నేర్చుకోవాలని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శనివారం రాత్రి సిద్ధిపేట జిల్లాలో వడగండ్లతో కూడిన కురిసిన భారీ వర్షాలకు నారాయణ రావు పేట మండలం, లక్ష్మి దేవిపల్లి గ్రామంలో రైతులు పండించిన పంట నాశనమైంది. ఇది తెలుసుకున్న మాజీ మంత్రి హారీష్ రావు ఆదివారం స్వయంగా వెళ్లి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కల్సి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని అసెంబ్లీ వర్గాల్లో గుసగుసలు. దాదాపు పదినిమిషాల పాటు కేటీఆర్ తో సదరు ఎమ్మెల్యే మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఇటీవల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ పాలనతో ఓ జనరేషన్ భవిష్యత్తు నాశనం..!

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను బీఆర్ఎస్  నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డా రు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్  ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో  ఆయన పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో హరీష్ రావు ఉగ్రరూపం..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులిస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది..మరి ఈఏడాదిన్నరలో ఎక్క‌డ 2 ల‌క్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిల‌దీశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటీ పీసీసీ చీఫ్ రేవంత్ నుంచి ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దాకా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు…!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు రావడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. పోనీ మన సీఎం రేవంత్ రెడ్డి ఏమైన నటుడా..?. ఆయన ఏమైన సినిమాల్లో నటించారా..?. ఆయన ప్రతిభకు.. నటనకు ఏమైన మెచ్చి ఈ అవార్డు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా..?. సినిమాలకు కాదండోయో..సోషల్ మీడియాలో.. మీడియాలో ఎవరూ బూతులు మాట్లాడోద్దు. తాను మాత్రం అసెంబ్లీలో బూతులు మాట్లాడోచ్చు అంటున్న రేవంత్ రెడ్డి నటనకు.. డ్రామాటిక్ కు మెచ్చి అస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ […]Read More