Tags :BRS

Slider Telangana

అసెంబ్లీలో తీవ్ర గందరగోళం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా గందరగోళంగా మారాయి.. సభలో మంత్రి సీతక్క వర్సెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నట్లుగా మారాయి.. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి అందరికి తెలవదా..?. ఇప్పుడు మేము చేర్చుకుంటే అదేదో తప్పు అన్నట్లు […]Read More

Slider Telangana

అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు..ఈ బిల్లుపై చర్చలో భాగంగా మాజీ మంత్రి.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారు. తాము చేసిన పని గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ మేము నోటిఫికేషన్లు […]Read More

Slider Telangana

అసెంబ్లీలో కేటీఆర్ ఉగ్రరూపం

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై చర్చపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ పై ఉగ్రరూపం చూపిస్తున్నారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కొత్త బట్టల కోసం వెళ్తే ఉన్న బట్టలు ఊడగొట్టుకున్నట్లు తాము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.. ప్రతి […]Read More

Slider Telangana

Big Breaking News – BRSలోకి మరో 4గురు ఎమ్మెల్యేలు

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ.. ఏ ఎమ్మెల్యే అయిన ఏ నాయకుడైన సరే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి చేరతారు.. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఇదే జరిగింది. కానీ తాజాగా ఈ రోజు జరిగిన ఓ పరిణామంతో పలు సంచనాలకు దారి తీస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ […]Read More

Slider Telangana

రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు

స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి సర్కారుకు తీన్మార్ మల్లన్న షాక్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కారణం అని అందరికి తెల్సిందే.. క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై.. ఆ పార్టీలోని నేతల గురించి ఉన్నది లేనిది ప్రచారం చేస్తూ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ & టీమ్ పై వ్యతిరేకత రావడానికి తనవంతు పాత్ర పోషించాడు.. ఇదే సంగతి తీన్మార్ మల్లన్న కూడా పలుమార్లు మీడియాలో కూడా చెప్పారు.. తాజాగా బీసీ కులగణన గురించి […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టీస్ మదన్ బీ లోకూర్

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెల్సిందే. అయితే మొదట్లో కమిషన్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్న జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా జస్టిస్ మధన్ బీ లోకూర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.. మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు.. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. పదేండ్లలో […]Read More

Slider Telangana

Big Brreaking News -సొంతగూటికి తిరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే…!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే తిరిగి మళ్లీ సొంతగూటికి చేరనున్నారు అని తెలుస్తుంది.. అందులో భాగంగా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ అనంతరం ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహాన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … మాజీ మంత్రి కేటీఆర్ ను కల్సి బీఆర్ఎస్ […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు

అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” గత రెండు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు.. స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఆనందంగానే ఉన్నారు.. కేసీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చాయి . అధికారం పోయిందన్న […]Read More

Slider Telangana

జరా వీడియోలో మమ్మల్ని కూడా చూపించండి స్పీకర్ సాబ్ – హారీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More