హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు. అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.Read More
Tags :BRS
మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్గూడలోని లక్ష్మీనగర్, బహదూర్పురాలోని కిషన్బాగ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, మహమూద్ ఆలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ నిన్న సోమవారం పర్యటించారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిహారంగా […]Read More
హైడ్రా గురించి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు అక్షింతలు
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. నార్త్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను కూల్చి వేతలపై ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైద్రాబాదు లో హైడ్రా పేరుతో కూలుస్తవా అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడం పై […]Read More
హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!
ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ […]Read More
హారీష్ రావు పై నెటిజన్లు ప్రశంసల జల్లు..ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ వర్గ ఆటో కార్మికుల సమావేశంలో పాల్గోన్నారు..ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికే ఆదర్శం..2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం..అవసరం ఉన్న వారికి తక్కువ వడ్డీ కి ఋణం అందిస్తున్నాం..ఇప్పటివరకు2 కోట్ల 10 లక్షల రుణాలు ఇచ్చాము. .26 మంది […]Read More
చదవడానికి వింతగా… ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం… కాంగ్రెస్ కు చెందిన మహిళ నాయకురాలు… మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లాలో జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీకి చెందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ రఘునందన్ మంత్రి సురేఖను దేవుడి దగ్గర నుండి తీసుకోచ్చిన ఓ కండువా కప్పి సన్మానిస్తారు. ఈ ఫోటోను […]Read More
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇక్కడకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్.. బీఆర్ఎస్సోళ్లకు ఏటీఎం లెక్క మారింది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనబై మూడు వేల కోట్లు మాత్రమే. ఎనబై మూడు వేల కోట్లకి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అంత అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు లా మిగిలిపోయేది.. ఒక్క […]Read More
అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి తెరదీస్తోందన్నారు. అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే…. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి […]Read More
తెలంగాణ లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ గుర్తు హాస్తం కు బదులు బుల్డోజర్ ను పెట్టుకోవాలి.. సరిగ్గా రెండోందల ఏండ్ల కిందట వరదలోచ్చిన కానీ నాటి నిజాం రాజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూల్చలేదు. కానీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి అని బడా బాబుల ఇండ్లను వదిలేసి.. పేదవాళ్ల ఇండ్లను కూల్చి వేస్తున్నారు. అసలు ఈ ఇండ్ల నిర్మాణాలకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది.. కొడంగల్ లో సర్వే […]Read More