Tags :BRS

Breaking News Slider Telangana Top News Of Today

కొణతం దిలీప్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో సర్కార్ డిజిటల్ హెడ్ గా పనిచేసిన కొణతం దిలీప్ ను హైదరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ లో జరిగిన ఆదివాసీ మహిళపై అత్యాచార హత్య సంఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దిలీప్ కొణతం ను అరెస్టు చేసినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

తెలంగాణకు పవన్ కళ్యాణ్ విరాళం

ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. కష్టాలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రులు హారీష్ ,పువ్వాడ ,సబితా వాహానాలపై దాడి

ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్,సండ్ర వెంకట వీరయ్య,కందాల ఉపేందర్ రెడ్డి వాహనాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. వరద బాధితులను పరామర్శించడానికెళ్లిన మాజీ మంత్రుల బృందం కరుణగిరి,కాల్వఒడ్డు తదితర ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. రాజ్యసభ ఎంపీ గాయత్రి రవిచంద్ర సాయంతో బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతర కాల్వఒడ్డు దగ్గర వీరి వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఖమ్మం వరదలకు అసలు కారణం ఇదే..?

తెలంగాణ ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం పట్టణం వరదలతో అతలాకుతలమైన సంగతి తెల్సిందే.. వరదలకు ఖమ్మం నగరమంతా మునిగిపోయి కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లా స్థానిక మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,భట్టి విక్రమార్క మల్లు జిల్లాలోనే ఉండి వరద బాధిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అయితే గతంలో ముప్పై ఆరు అడుగుల వరద వచ్చిన కానీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR రూ.2000కోట్లివ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి.. వరదలతో ఆగమైన బాధితుల సహాయర్ధం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీడియా చిట్ ఛాట్ లో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” గతంలో వరదలు వచ్చిన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు.. మేము అలా కాదు . మాది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డికి మెగా హీరో సపోర్టు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు మెగా హీరో.. జనసేన నేత కొణిదెల నాగబాబు. రాష్ట్ర రాజధాని మహానగరంలో హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలు. నిర్మాణాలవల్ల ప్రభుత్వ భూములు.. చెరువులు పరిరక్షించబడతాయని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షాలకు వరదలకు తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పోంగిపోయి అపార్ట్మెంట్లల్లోకి కూడా నీళ్ళు రావడం మనం చూస్తున్నాము. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.. వీటికి ముఖ్య కారణం చెరువులను నాలాలను అక్రమించి […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుకుంటున్న జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి(12) గత నెల 29న పాఠశాలలో వాంతులు చేసుకుంది.పట్టించుకోని గురుకుల సిబ్బంది మాత్రలు మాత్రమే ఇవ్వడంతో మరుసటి రోజు అంజలి నిరసించి వాంతులు ఎక్కువగా చేసుకుంది.. దీంతో గురుకుల సిబ్బంది, తల్లికి సమాచారం ఇవ్వగా తాను వచ్చి అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అప్పటికే జ్వరం ఎక్కువ అయి, ఫిట్స్ కూడా రావడంతో నిజామాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , ఉన్నతస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశించారు. అన్ని […]Read More

Breaking News Editorial Hyderabad Slider Top News Of Today

‘”హైడ్రా”‘ కూల్చివేతలు అన్ని ఒకే … కానీ…?- ఎడిటోరియల్ కాలమ్

వర్షకాలం వచ్చిన వరదలోచ్చిన హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది రోడ్లపై వరదనీళ్ళు… నిండా మునిగిన కాలనీలు… పొంగిపోర్లే నాలాలు.. ఇండ్లలోకి వచ్చే వరద నీళ్లు.. ఇవే సంఘటనలు మన కండ్లకు దర్శనమిస్తాయి. అధికారక లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరం చుట్టూ దాదాపు 1000-1500చెరువులున్నట్లు అంచనా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)వరదలోచ్చినప్పుడు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు అటు దిక్కు పోవాలంటేనే ఏదో సందేహాం. అలాంటి పరిస్థితులున్న హైదరాబాద్ మహనగరంలో అక్రమణలకు గురైన […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ […]Read More