Tags :BJP

Slider Telangana

కేటీఆర్ కు బండి కౌంటర్

సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ  మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More

Slider Telangana Top News Of Today

ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు

మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఏ రాజ్యాంగ ప్రకారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు.. కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే

బీఆర్ఎస్ కు చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు.. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని అన్నారు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి. అసలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మొదలెట్టిందే కేసీఆర్. కేసీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More

Slider Telangana

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఢిల్లీ ప్రదిక్షణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐలయ్య స్పందిస్తూ అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలెట్టిందే బీఆర్ఎస్… పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఎంపీ సురేష్ రెడ్డి […]Read More

Slider Telangana

బండి సంజయ్ కీలక నిర్ణయం

సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ […]Read More

Andhra Pradesh Slider

జనసైనికులకు సేనాని వార్నింగ్

జనసేన పార్టీ శ్రేణులకు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు జనసైనికులు అండగా నిలవాలి.. ఆధారాలు లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావోద్దు..ఇతర పార్టీల శ్రేణులతో జనసైనికులు కల్సిమెలిసి ఉండాలి.. అధికారక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నియమాలను ఉల్లఘించి కార్యకర్తలు,నేతలు పాల్గోనవద్దు..పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే వాళ్లను సహించబోము అని ఆయన తేల్చి చెప్పారు…Read More

Slider Telangana

BJPకి టచ్ లో 26మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత….కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. వాళ్లు చేరడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు..కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సూచించాము.. అందుకే వాళ్లు చేరడానికి ఆలోచిస్తున్నారు అని అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ కేసులున్న నేతలను ఎవరూ వచ్చిన చేరుకునే ప్రసక్తి లేదు.. కరీంనగర్ అభివృద్ధికై ఎక్కువగా కృషి చేస్తాము..తెలంగాణ […]Read More

Editorial Slider Telangana Top News Of Today

BRS ను TRS గా మార్చాలా…?.. వద్దా…?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మళ్ళొకసారి చర్చ తెరపైకి వచ్చింది.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశాము.. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయింది అని అయన అన్నారు… ఈ వ్యాఖ్యలతో మరొకసారి పార్టీ పేరు మార్చాలనే అంశం తెరపైకి వచ్చింది.. అయితే నిజంగా పార్టీ పేరు మార్చడం వల్ల చాలా నష్టం జరిగిందా…?.. తెలంగాణ […]Read More

Andhra Pradesh Slider

కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. బీమవరంలో పర్యటిస్తున్న అయన మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నాకో లేక బీజేపీకో సంబంధించిన విషయం కాదు.. అందులో పెట్టుబడులు తగ్గాయి.. ఈ ఏడాది కూడా నష్టాల్లో ఉంది. అందుకే ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేపట్టాలని అనుకోదు. ఇందుకే ప్రయివేటీకరణ చేయాలనీ చూస్తున్నాం అని అయన అన్నారు.. అయన ఇంకా మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రం అండంగా ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిధులను […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీ అభివృద్ధికి అండగా ఉంటా

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన పదహారు మంది ఎంపీలు నిన్న బుధవారం ప్రధాన మంత్రి నరేందర్ మోడీ ని కలిశారు. ఈ భేటీ గురించి ప్రధాన మంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏపీ ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని అయన […]Read More