ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు

 ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు

VRS for BRS in MLC elections..! mp from medak

Loading

మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఏ రాజ్యాంగ ప్రకారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు.. కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు అని ఆయన ప్రశ్నించారు.

పదేండ్ల పాటు పాలించి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మీడియా సమావేశాలు పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష .. వచ్చేసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అని ఆయన ఉద్ఘాటించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *