Tags :bhatti vikramarka mallu

Blog Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

మీ పెంట్ హౌస్ కూలుస్తాము అంటూ  అల్లు అరవింద్ కు నోటీసులు జారీ

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసిన అల్లు అరవింద్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుRead More

Blog Breaking News Hyderabad Telangana Top News Of Today

ప్రశ్నించినందుకు అరెస్టు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు.. ఇది గమనించి కాంగ్రెస్ […]Read More

Breaking News Slider Telangana

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టుRead More

Blog Breaking News Business Hyderabad Telangana Top News Of Today

స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు  పాఠశాల‌లకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఉంటాయని  విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి- నందిని విక్రమార్క

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో మంగళవారం ఈరోజు సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిని విక్రమార్క మాట్లాడుతూ ” రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సహాపంక్తి భోజనం చేసిన సీఎం.. మంత్రులు…!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , కొండా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు విడుదల..!

సింగిడి న్యూస్ -హైదరాబాద్, శుక్రవారం 4 : ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వట్టీ మాటలు..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్న సంగతి మనకు తెల్సిందే. ఈ దుస్తులను మహిళా సంఘాల సభ్యులే కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది. కానీ దానిపైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్పింది. తాము రూ.25 పెంచి రూ.75 ఇస్తున్నామని ఆర్థికమంత్రి.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు తెలిపారు. కానీ ఇదంతా అబద్ధమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ బయటపెట్టింది. కేవలం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ పాలనతో ఓ జనరేషన్ భవిష్యత్తు నాశనం..!

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను బీఆర్ఎస్  నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డా రు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్  ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో  ఆయన పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ..!

తెలంగాణలో ఉన్న 119నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను నిన్న బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టీ ప్రసంగిస్తూ” స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఉన్న పలు గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, […]Read More