తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలైన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ,నగేష్,కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గచ్చిబౌలి భూముల వ్యవహారం లో జోక్యంచేసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పర్యావరణ,హెరిటేజ్ భూములను రక్షించాలని […]Read More
Tags :bandi sanjay kumar
ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ […]Read More
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడ్ని నియామిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై మాజీ అధ్యక్షుడు.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామక బరిలో నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. జాతీయ నాయకత్వం ఒకవేళ ఇస్తే మాత్రం […]Read More
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో బండి సంజయ్..కిషన్ రెడ్డి..!
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు..ప్రస్తుత కేంద్ర మంత్రులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలు బరిలో ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ఓ కథనం వెలువడింది. బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, […]Read More
బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో అర్భన్ పవర్ సెక్టర్ పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “మూసీ పునరుజ్జీవం….నగర సమగ్రాభివృద్ధి….గ్రీన్ ఎనర్జీ, అర్బన్ హౌసింగ్ పై వచ్చే కేంద్ర బడ్జెట్ లో సమృద్ధిగా నిధులు కేటాయించాలి.. పేదలకు ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని కోరిన సంగతి తెల్సిందే. ఈ విషయంలో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మంగళగిరిలో మీడియా చిట్ ఛాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కింది స్థాయి నుండి ఎదిగిన గొప్ప లీడర్ రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులెట్టిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎ న్నికలకు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో […]Read More
అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా టైమ్ ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాల్సిందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో […]Read More
కేసీఆర్.. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం…
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టే కార్యక్రమాలు, పిండి వంటలు, మహిళా సంఘాల స్టాళ్లతో ఒక పండగ వాతావారణం నెలకొంటుందని సీఎం చెప్పారు. బోనాలు, వినాయక […]Read More
కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ . నాడు కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎంతదూరమైన వెళ్ళే నాయకురాలు సోనియా గాంధీ.. గత పాలకులు వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదు. వేముల వాడ్ అభివృద్ధికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాము. కరీంనగర్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ వేముల వాడ ఆలయ అభివృద్ధికి […]Read More