Tags :anumula revanth reddy
Sticky
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజీనామా సవాళ్ల రాజకీయం నడుస్తుంది. ఈరోజు సోమవారం కొడంగల్ లో పర్యటించిన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలకెళ్లి గెలువు.. కొడంగల్ నుండి నీ పతనం ప్రారంభమైంది అని సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ” కేటీఆర్ కు సీఎం […]Read More
తెలంగాణలో నాడు కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంది. కానీ నేడు రేవంత్ రెడ్డి పలన చైనా ఫోన్ మాదిరిగా ఉంది. చైనా ఫోణ్ కు గ్యారంటీ ఉండదు.. వారంటీ ఉండదు. అలాగే రేవంత్ రెడ్డి మాటలకు.. హామీల అమలుకు గ్యారంటీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాల లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన అంతా తప్పుడు తడకలా ఉంది. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ […]Read More
Sticky
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చేసిన వ్యాఖ్యలతో ఇటు తెలంగాణ కాంగ్రెస్.. అటు జాతీయ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ” హర్యానాలో మమ్మల్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ గెలికారు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అందుకే మేము ఢిల్లీలో గెలికాము. ఇబ్బంది పెట్టాము. అందుకే బీజేపీ గెలిచింది అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇటు గాంధీ భవన్ లో […]Read More
Sticky
బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట జరుగుతుంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ ఆరోపించారు. బీసీ కులగణను మళ్లీ చెపట్టాలని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కులగణన సర్వేలో పాల్గోనని మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు రీసర్వే అడిగే అర్హత లేదని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యారు. ఓట్లేసి గెలిపించిన […]Read More
సన్న వడ్లకు బోనస్ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తూ ఉంది.. ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి చేతలు మాత్రం చేదుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.48 గంటలు కాదు 48 రోజులైనా బోనస్ డబ్బులు రాలేదు.. సన్నవడ్లకు 8 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది.. సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ వ్రాసి విడుదల చేసిన […]Read More
Sticky
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఉదయం నుండి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్ మారుతూ వస్తుంది.. ఏడు రౌండ్ల తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ వెనకంజలో ఉన్నారు.. జంగ్ పూరాలో 2,345 ఓట్ల ఆధిక్యంలో మనీష్ […]Read More
Sticky
జనవరి26న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకుగానూ ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న శుక్రవారం ఢిల్లీ పర్యటనలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడూతూ ‘క్యాబినెట్లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎవరి పేరు కూడా ఆధిష్టానానికి ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాము. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన నాకు లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి […]Read More
Sticky
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గ నేతలను.. ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్తను తెలపనున్నట్లు తెలుస్తుంది. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక డిప్యూటీ సీఎం […]Read More
Sticky
గురువారం మర్రి చెన్నారెడ్డి భవన్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ ఆధ్వర్యంలో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీ సుధీర్ఘంగా జరిగింది. ఏడాదిగా ఇటు పార్టీలో.. అటు ప్రభుత్వంలో జరిగిన మంచి చెడ్డల గురించి చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు.. మంత్రులు..ఎమ్మెల్సీలు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ భేటీకి పార్టీ తరపున అందరూ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు […]Read More