Tags :andhrapradesh minister

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సొంత కార్యకర్తకే టీడీపీ నేత బిగ్ షాక్ …!

ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లోకేశ్ గిఫ్ట్ – బ్రాహ్మాణి రిప్లయ్..!

ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తన సతీమణి బ్రాహ్మాణి కి సంక్రాంతి పండుగ వేళ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను బాహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతం. వారికి అండగా నిలుద్దాము అని మంత్రి లోకేశ్ నాయుడు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనికి ఆయన సతీమణి నారా బ్రాహ్మాణి సమాధానమిస్తూ ” లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఉండి లో మంత్రి లోకేష్ పర్యటన..!

ఏపీ లో ఉండి నియోజకవర్గంలో 108 ఏళ్ల చరిత్ర కలిగి ఇటీవల ఆధునీకరించిన ఉండి జెడ్పి హై స్కూల్ భవనంతోపాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను మానవవనరులు, ఐటి శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హైస్కూలునుంచి గ్రామంలోకి రూ.18లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఉండి హైస్కూలు నుంచి పెదఅమిరంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత రతన్ టాటా మార్గ్ గా నామకరణం చేసిన భీమవరం – ఉండి రోడ్డు విస్తరణ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక ప్రకటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ దీపావళి పండుగ రోజు నుండి అమలు చేయనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.. రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ‘1.50 కోట్ల మంది అర్హులున్నారు. రేషన్ కార్డు-ఆధార్-LPG లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీలో HCL విస్తరణ

ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ భారీగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో విస్తరణ ప్రతిపాదనలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్

ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు.. దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి […]Read More

Andhra Pradesh Slider

మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ఉన్న బోగస్ ఫించన్లను ఏరివేస్తాము.. ఆగస్టు15 తారీఖు నుండి 100 అన్న క్యాంటిన్లను ప్రారంభిస్తాము.. గత ఐదేండ్లలో రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేశారు.. అన్ని అప్పులు చేసి ప్రజలకు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయకుండా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు. కానీ ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్న అప్పులు ఎన్ని ఉన్న సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తాము.. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More

Andhra Pradesh Slider

జగన్ కు మంత్రి సంధ్య రాణి కౌంటర్

మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు.. మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు […]Read More

Andhra Pradesh Slider

ఏపీ లో పెన్షన్లు పంపిణీ ప్రారంభం

ఏపీ లో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి(మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇదే గ్రామంలో మంత్రి నారా లోకేష్ నాయుడు కూడా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

టూరిజం అభివృద్ధి చేస్తాం

ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి జిల్లా  దేవీపట్నంలో పర్యటించారు.. ఈ పర్యటనలో భాగంగా పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించారు.. ఫిట్‌నెస్ లేని బోట్లపై మంత్రి కందుల దుర్గేష్‌ ఆరా తీసి ఏపీలో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీచ్చారు… అంతే కాకుండా  బోట్ పాయింట్ దగ్గర కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేస్తాము…పర్యాటకుల రద్దీ మేరకు బోట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి తెలిపారు..Read More