బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన ప్రతులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కెపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందచేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4.30గంలకు ఢిల్లీకు బయలు దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు అని తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ను తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాల సమాచారం.. ఈ భేటీలో తెలంగాణలో జరిగిన వరద నష్టం పై ప్రధానితో సహా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో చెరువులను, ప్రభుత్వభూములను ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బఫర్,FTL జోన్ల పరిధిలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్న నిర్మించుకున్న అక్రమణ దారులను ఎవర్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదు. వాళ్లు ఎంత పెద్దవారైన సరే.. ఎంతటి వారైన సరే వదిలిపెట్టే ప్రసక్తి […]Read More
వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉంటారు. రేపు మేము అధికారంలోకి వస్తాము. రెడ్ బుక్ పెట్టుకోవడం అదేమి ఘన కార్యం కాదు.. అది మీ సొంతమే కాదు. సాక్షులను బెదిరించి వైసీపీ నేతలపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెడుతున్నారు. మేము […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా గ్రూప్ రూ. 5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి , కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి , ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.టీ.రావు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్ , సీనియర్ నేత […]Read More
ఈరోజుల్లో నాన్ వెజ్ తిననివాళ్లుంటారేమో కానీ ఎగ్ తినని వాళ్లు మాత్రం అసలుండరు.. అయితే రోజూ ఎగ్ తినడం వల్ల అనేక లాభాలున్నాయి..ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 1) గుడ్లలో సమృద్ధిగా ఉండే B12 విటమిన్ ఎర్రరక్త కణాల నిర్మాణంలో సహాకరిస్తుంది 2) B12 నరాల పనితీరులోనూ కీలక పాత్ర పోషిస్తుంది 3) గుడ్లలో కన్పించే ముఖ్యమైన పోషకమైన కోలిన్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది 4) కోలీన్ ఆరోగ్యానికి కీలకంగా పని చేస్తోంది 5) గుడ్లలో […]Read More
త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. 1) ఉసిరికాయ,కరక్కాయ,తానికాయ మిశ్రమానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది 2) వాత,పిత్త ,కఫ దోషాలను తొలగించడంలో త్రిఫల చూర్ణం సాయపడుతుంది 3) ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది 4) క్యాన్సర్ రాకుండా సోకకుండా చేయడంలో బాగా పని చేస్తుంది 5) మలబద్ధకాన్ని నివారించడంలో సహాకరిస్తుంది 6) పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది 7) జుట్టు, […]Read More
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే అనేక లాభాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు.. 1) ఖర్జూరంలోని సహజ చక్కెరలు త్వరగా శక్తినిస్తాయి 2) హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి 3) మెరుగైన శోషణను ప్రోత్సహిస్తుంది 4) ఇనుము లోపాన్ని నివారిస్తుంది 5) ఖర్జూరం నెయ్యి కలయిక చర్మ ఆరోగ్యానికి అవసరమయిన పోషకాలను అందిస్తుంది 6) ఖర్జూరంలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడతాయి 7) ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటది 8) ఖర్జూరం కాల్షియం, ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం.. […]Read More
దానిమ్మ పండ్లను తినడం వల్ల అనేక లాభాలున్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 1) దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి 2) హిమోగ్లోబిన్ ను పెంచుతాయి..దాంతో శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి 3) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి 4) మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలను అందిస్తాయి 5) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది 6) మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి 7) సూర్యరశ్మీ నుండి చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి 8) […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న కోఠి ఉమెన్స్ యూనివర్సిటీ పేరును మార్చింది. దీనికి సంబంధించిన అధికారక ఉత్తర్వులను త్వరలోనే విడుదల కానున్నాయి. నిన్న మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే […]Read More