Sticky
Breaking News National Slider Top News Of Today

తెలంగాణలో బాలికపై అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ తీవ్ర అగ్రహాం

తెలంగాణ రాష్ట్రంలో గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదివుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు.. దీంతో ఆయన సిద్ధిపేట జిల్లా పోలీస్ కమీషనర్ అనురాధ గారితో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సింది.. అలాగే బాలికకు కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఘటన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈ నెల 3 నుండి చేప పిల్లల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయని తెలంగాణ జిల్లాల్లోని అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3 వ తేదీ నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్యశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జిల్లాలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీ బాధ్య‌త మాదే

సొంత బిడ్డ‌లా వయోవృద్ధుల సంక్షేమ భాద్య‌త‌ను ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్వ‌ర్తిస్తుంద‌ని పంచాయ‌త్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీత‌క్క హ‌మీ ఇచ్చారు. వయోవృద్ధుల పోష‌ణ‌, సంర‌క్ష‌ణ చ‌ట్టాన్ని ప‌క‌డ్బంధిగా అమ‌లుచేయ‌డంతో పాటు…పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్ప‌గించే చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. వృద్యాప్య పించ‌న్ల మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచాల‌ని డిమాండ్ చేసారు. అంత‌ర్జాతీయ వ‌యోవృద్దుల దినోత్స‌వం సంద‌ర్భంగా ర‌వీంద్ర భార‌తిలో మంగ‌ళ వారం నాడు అట్ట‌హ‌సంగా తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా.?:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారిపైనే దాడి జరిగింది అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ సంచలన విజయం

కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ పై బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని బీజేపీ నేతృత్వంలో ధర్నా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ధర్నాలో పాల్గోన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ” కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో పొరగాళ్ళు ఎవరూ ఓట్లు వేయలేదు.. వచ్చే ఎన్నికల నాటికి ఎనబై ఏళ్ళు ఉంటాయి. అప్పటికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే పార్టీకి చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.4000 కోట్లను అంచనాలు పెంచారు. ఎందుకు అంత పెంచారు అని అడిగితే అది గత పాలకుల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కారుపై దాడి

హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు. అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు

మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్‌, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్‌ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్‌ ఆలీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్‌ నిన్న సోమవారం పర్యటించారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను పరిహారంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా గురించి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు అక్షింతలు

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. నార్త్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను కూల్చి వేతలపై ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైద్రాబాదు లో హైడ్రా పేరుతో కూలుస్తవా అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడం పై […]Read More